Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో భువనగిరి మున్సిపల్ కు 16 కోట్ల 50 లక్షల రూపాయలను మంజూరు చేయించిన సందర్భంగా గురువారం పట్టణకేంద్రంలోని పలు వార్డులో ముఖ్యమంత్రి కెేసీఆర్, మంత్రి కెేటీఆర్, ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డిల చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జలీలపుర, బీచ్ మహిళా టిఆర్ఎస్ మైనారిటీ ప్రెసిడెంట్ ఖాజా హైమద్ ఉపాధ్యక్షులు మోహిన్ నాయకులు మహమ్మద్ మునీర్ పాల్గొన్నారు.