Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బొమ్మలరామారం
ఇంజిన్లో మంటలు ఏర్పడి కారు పూర్తిగాదగ్ధమైన సంఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బొమ్మలరామారం మండలం లోని హాజిపురం గ్రామంలో కారు పూర్తిగా దగ్ధమైంది పట్నం చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి హాజీపూర్ నుండి మైసిరెడ్డి పల్లి వెళ్తుండగా దారి మధ్యలో ఒక్కసారిగా కారు ఆగిపోయింది . దిగి చూ సేసరికి మంటలతో చెలరేగియి ప్రాణ నష్టం జరగలేదు స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్ సిబ్బంది మంటలార్పారు.