Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
పల్లె ప్రగతి కార్యక్రమం లో భాగంగా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో పనులను స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి తనిఖీ చేశారు.ఈ సందర్బంగా భువనగిరి పట్టణ చెరువు వద్ద చేపట్టిన బహత్ పల్లె ప్రకతి వనం అభివద్ధి కోసం చేయాల్సిన పనులను సమీక్షించారు. భూసారాన్ని అభివద్ధి చేసేందుకు గాను జహీరబాద్ నుండి నిపుణులను భువనగిరి పిలిపించి పల్లె ప్రకతి వనం అభివద్ధికి తీసుకో వల్సిన చర్యలకు గురించి వారితో సమీక్షించారు. భువనగిరి పట్టణంలో ఒక పార్కును అభివద్ధి చేసేందుకు చర్యలు తీసుంకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ కొండల్ రావు, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి , సంబంధిత అధికారులు ఉన్నారు.