Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేతేపల్లి
కేతేపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు సర్పంచ్, వార్డుమెంబర్లకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు నేడు మధ్యాహ్నం 2 గంటలకు స్థానిక మండలపరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అవగాహనా సదస్సు నిర్వహించనున్నట్టు ఎంపీడీఓ ఎస్.కిషన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్పంచ్, వార్డుమెంబర్ అభ్యర్థులు తప్పక హాజరుకావాలని కోరారు