Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడవిదేవులపల్లి
మండలంలోని అన్ని గ్రామాల్లో మద్యం అక్రమ అమ్మకాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు ఎస్సై నరేష్ శనివారం దాడులు నిర్వహించారు.అనంతరం వైన్స్దుకాణాల్లో స్టాక్ రిజిష్ట్రార్, సరుకు నిల్వను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెల్ట్షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.