Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నిడమనూరు
ఈ నెల 25న మండలంలోని ఇండ్లకోటయ్యగూడెం గ్రామ శివారులో గల కోటమైసమ్మ దేవాలయ హుండీని ఉదయం 10 గంటలకు లెక్కించనున్నట్లు దేవాలయ ఈఓ జయరామయ్య శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ హుండీ లెక్కింపును దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలోనిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు హాజరు కావాలని కోరారు.