Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండూరు
మండలంలోని గట్టుప్పల్ గ్రామంలో భారత్ పెట్రోలియం సేవలను ఆ గ్రామ సర్పంచ్ ఇడం రోజా, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, జెడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, ఎంపీటీసీ గీతలు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలా రోజుల నుండి గ్రామాలకు దగ్గరలో పెట్రోల్ బంకు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, బంక్ సేవలు అందుబాటులోకి రావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.