Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాంపల్లి
నేడు మండల కేంద్రంలో సీఐటీయూ మండల కమిటీ జనరల్బాడీ సమావేశం నిర్వహించనున్నట్టు మండలాధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి తెలిపారు. ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ సమావేశానికి సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లకిëనారాయణ, జిల్లా నాయకులు హాజరవుతారన్నారు.