Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మాడ్గులపల్లి
ఇసుకను తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను ఆదివారం మాడ్గులపల్లి పోలీసులు పట్టుకున్నారు. పాలేరు వాగు నుండి ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను మండలంలోని కల్వలపాలెం దగ్గర పట్టుకున్నారు. ట్రాక్టర్ డ్రైవర్, ఓనర్లపై కేసులు నమోదు చేసినట్టు ఎస్సై రావుల నాగరాజు తెలిపారు.