Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నకిరేకల్ :టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు మన్నెం రాములు దశదినకర్మ సందర్భంగా ఆదివారం మండలంలోని తాటికల్ గ్రామంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో ఆ పార్టీ నాయకులు ప్రగడపు నవీన్రావు, పల్లెబోయిన భద్రి, యానాల లింగారెడ్డి, యాతాకుల సోమయ్య, మాద నగేశ్, పల్లె విజరు, కాంగ్రెస్ జిల్లా నాయకులు దైద రవీందర్, జానయ్య ఉన్నారు.