Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చింతపట్ల సుదర్శన్ అనువాదం చేసిన రవీంద్రనాథ్ టాగోర్ కథలు 'శిలావిలాపం' పుస్తకావిష్కరణ ఈ నెల 20న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్ హాల్లో నిర్వహించనున్నారు. డా.ఏనుగు నరసింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కె.శివారెడ్డి, ఆత్మీయ అతిథిగా కవియాకూబ్ హాజరు కానున్నారు. డా.అమ్మంగి వేణుగోపాల్ పుస్తకావిష్కరణ చేయనున్నారు.