Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Wed 17 May 05:13:29.830883 2023
బెంగళూరు : 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే అని ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు. మోడీ పాలన యావత్తు ప్రజల్లో విభజన భావాలను వ్యాప్తి చేయడానికే నిమగమయిందని, ఆర్థిక వ్యవస్థ-ఇతర విషయాల్లో పూర్తి అసమర్థతతో ఉందని ఆయన విమర్శించారు. డాక్టర్ ప్రభాకర్ రచించిన నూతన పుస్తకం 'ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సెస్
Thu 01 Apr 04:00:56.102113 2021
స్టీల్ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, స్టీల్ప్లాంట్కు భూములిచ్చిన తమకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు
Thu 01 Apr 03:09:10.863703 2021
ముగ్గురు పోలీసు అధికారులను సీబీఐ కోర్టు డిశ్చార్జ్ చేసింది. 2004లో ఇష్రత్ జహాన్ బూటకపు ఎన్కౌంటర్ కేసులో జి.ఎల్.సింఘాల్, తరుణ్ బరోట్, అనజు చౌదరిలను డిశ్చార్జ్
Thu 01 Apr 03:08:21.283918 2021
ప్రస్తుతం జరుగుతున్న అసోం అసెంబ్లీ ఎన్నికల్లో 264 మంది కోటీశ్వరులు పోటీలో ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 126 స్థానాల్లో పోటీలో ఉన్న మొత్తం 946
Thu 01 Apr 04:01:30.161161 2021
వివాదాస్పద బాలీవుడ్ నటుడు, బిగ్బాస్-7 ఫేమ్ అజాజ్ ఖాన్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అరెస్టు చేసింది. మాదకద్రవ్యాల కేసుకు సంబంధించి అజాజ్ ఖాన్ను
Thu 01 Apr 04:02:03.184579 2021
భారత్-పాక్ల మధ్య సంబంధాలు మళ్లీ చిగురించున్నాయి. ఈ దిశగా పాక్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత వాణిజ్య సంబంధాలు పునరుద్ధరించుకునే దిశగా పాకిస్తాన్
Thu 01 Apr 03:07:00.400337 2021
రాజస్తాన్లో జోధ్పూర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో 25 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. బుధవారం వెలువడిన ఫలితాల్లో వీరంతా కరోనా
Thu 01 Apr 02:57:45.647635 2021
కార్మిక హక్కులను కాలరాస్తూ కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ల అమలు వాయిదా పడింది. సంబంధిత నిబంధ నలను రాష్ట్రాలు ఇంకా ఖరారు చేయకపోవడంతో
Thu 01 Apr 02:57:01.406499 2021
భారత్లో కోవిడ్-19 మళ్లీ విజృంభిస్తున్న దని, పలు రాష్ట్రాల్లో పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు
Thu 01 Apr 02:54:25.338184 2021
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్న 711 మంది తెలంగాణకు చెందినవారు తమ సొంత రాష్ట్రానికి రిలీవ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.
Thu 01 Apr 02:53:18.80634 2021
మోడీ సర్కారు పాలనలో భారత్లో మీడియా స్వేచ్ఛ ఎంత దారుణంగా ఉన్నదో మరోసారి వెల్లడైంది. యూఎస్ తాజాగా విడుదల చేసిన 'మానవ హక్కుల నివేదిక'లో ఈ విషయం
×
Registration