Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ వెంకటేష్ యాదవ్
నవతెలంగాణ-కోట్పల్లి
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా కోట్పల్లి మం డల పరిధిలోని బార్వాద్ గ్రామంలో సర్పంచ్ వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యం లో తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ రాష్ట్రం ప్రజాస్వామిక వ్యవస్థ లోకి వచ్చి 75 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీ య జెండా సమైక్య జరుపుకోవడం సంతోషకరమని తెలిపారు. కార్య క్రమంలో పంచాయతీ కార్యదర్శి మసీయోద్దీన్, ఉపాధ్యాయులు వెం కటరత్నం, పారుక్, పరమేశ్వరి, లక్ష్మణ్, బందయ్య, మల్లికార్జున్, మా జీ సర్పంచ్ నర్సింహారెడ్డి, నాయకులు జయనందం, మైనోద్దీన్, ఏసు, బీమ య్య, రాజరత్నం, విద్యార్థులు తది తరులు పాల్గొన్నారు.