Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాండూరు
పట్టణ కేంద్రంలోని వాల్మీకినగర్లోని రేనుకా ఎల్లమ్మ ఉత్సవాల్లో శనివారం చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డిలు పాల్గొన్ని ప్రత్యేక పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సునీతాసంపత్, కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్చారి, బంటారం సుధాకర్, మురళీకృష్ణగౌడ్, సంతోష్గౌడ్, వెంకటేష్చారి తదితరులు పాల్గొన్నారు.