Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Tue 28 Sep 02:31:18.621016 2021
దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసీ, తపాలాశాఖలు కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా ఎల్ఐసీకి సంబంధించిన పాలసీల బుక్లెట్ను తపాళ శాఖ ప్రింటింగ్, డిస్పాచ్
Tue 28 Sep 02:30:11.958792 2021
సరిగ్గా ఏడాది క్రితం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ పార్టీ భగ్గుమంది. ఓ దశలో ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై యుద్ధాన్నే ప్రకటి
Tue 28 Sep 02:29:10.247663 2021
రాష్ట్రంలో విద్యాలయాలు ప్రారంభించినప్పటికీ ఖాళీలను భర్తీ చేయకపోవటంతో విద్యార్థులు వెనక్కి వెళ్లిపోయే ప్రమాదముందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆందోళన వ్యక్త
Tue 28 Sep 02:27:13.153878 2021
యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్దం అయ్యే అభ్యర్థుల కోసం విజన్ ఐఏఎస్ అకాడమి ప్రత్యేక సెమినార్ను నిర్వహించింది. హైదరాబాద్లో ఆ సంస్థ ఏర్పాటు చేసిన 'టాపర్స్ టాక్' సెమినార్కు
Tue 28 Sep 02:24:33.30152 2021
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) వైస్ ప్రెసిడెంట్ జాన్మనోజ్, నలుగురు కమిటీ సభ్యులను అనర్హులుగా చేస్తూ హెచ్సీఏ అంబుడ్స్మెన్ జస్టిస్ దీపక్వర్మ ఇచ్చిన ఉత
Tue 28 Sep 02:20:27.990091 2021
స్థానిక ప్రజా ప్రతినిధుల కోరిక మేరకు సీఎం కేసీఆర్ పంచాయతీరాజ్ శాఖకు రూ.500 కోట్లు అదనంగా కేటాయించినా ఆ వ్యవస్థలో ఇంకా కొన్ని లోపాలు, లోటుపాట్లు కొనసాగున్నాయని ఎమ్మెల్సీ
Tue 28 Sep 02:15:47.952935 2021
అసెంబ్లీ ముందు ఓ ఆటో డ్రైవర్ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రెండో రోజు సోమవారం ప్రారంభమయ్యాయి. అయితే సమావేశాలు ప్రారంభం అయ
Tue 28 Sep 02:15:18.600473 2021
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సోమవారం తలపెట్టిన భారత్బంద్, నిరసన కార్యక్రమాలను అణచివేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత
Tue 28 Sep 02:12:34.786629 2021
తమ తమ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజా సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకొస్తున్నామని అధికార టీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు తెలిపారు. ఆ సమస్యలను పరిష్కరించాలనీ, వాటికి తగిన
Tue 28 Sep 02:11:12.21015 2021
ఎస్యూసీఐ(సీ) ఆధ్వర్యంలో సోమవారం నారాయణగూడ చౌరస్తా వద్ద భారత్బంద్ కార్యక్రమం జరిగింది. రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వం, మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. నారాయణగూడ చౌరస్తా
Tue 28 Sep 02:10:21.693079 2021
రాష్ట్రంలోని 405 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి డి రోనాల్ రోస్ సోమవారం జీవ
Tue 28 Sep 02:09:06.148405 2021
రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మూడో విడత సీట్లను ఉన్నత విద్యామండలి అధికారులు కేటాయించార
Tue 28 Sep 02:06:35.069876 2021
రాష్ట్రంలో కొత్తగా 216 మందికి కరోనా సోకింది. ఇద్దరు మరణించారు. ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు 44,584 మందికి టెస్టులు చేసినట్టు కోవిడ్-1
Tue 28 Sep 02:05:01.169322 2021
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల ప్రభుత్వ యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చెప్పారు. ఢిల్లీలో ఉన్న ఆయన సోమవారం ప్రభుత్వ ప్రధాన కా
Tue 28 Sep 02:03:57.714441 2021
సామాజిక తెలంగాణ సాధనే కొండా లక్ష్మణ్ బాపూజీకి ఇచ్చే ఘననివాళి అని పలువురు నేతలు అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతి వేడుకను జలదృశ్యం వేదికగా ఉత్సవ కమిటీ చైర్మన్ ద
Tue 28 Sep 02:01:07.591822 2021
వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి సులభతరమేననీ, ఇలాంటి ప్రాజెక్టులు ఎక్కువగా రావటానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సవరించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్
Tue 28 Sep 01:55:16.795767 2021
స్వాతంత్య్ర సమర యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీకు డీజీపీ కార్యాల యంలో పోలీసు ఉన్నతాధికారులు ఆయన 106వ జయంతి పురస్కరించు కుని ఘన నివాళి అర్పించారు. సోమవారం డీజీపీ కార్యాలయంలో
Mon 27 Sep 03:36:40.064205 2021
దేశవ్యాప్తంగా మహిళలు అప్పుల్లో కూరుకుపోతున్నారని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) జాతీయ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు మాలిని భట్టాచార్య, మరియం ధావలే ఆవేదన వ్యక్తం చేశ
Mon 27 Sep 03:47:47.964072 2021
సమాచారం హక్కు చట్టం (ఆర్టీఐ)ను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని పలువురు వక్తలు విమర్శించారు. పీపుల్స్ ఫ్రంట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ (పీఆర్ఎఫ్
Mon 27 Sep 03:34:05.912827 2021
హక్కుల గురించి అడిగితే...సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సాయి సర్ఫేస్ కోటింగ్ టెక్నాలజీ యాజమాన్యం కార్మికులను నిర్ధాక్షిణ్యంగా గెటేసింది. ముందడుగు వేస్తే మీకూ అదే గతి అ
Mon 27 Sep 03:49:34.012121 2021
నిర్మాణరంగం.. కరోనా విపత్కర సమయంలోనూ వ్యవసాయం తర్వాత జిల్లాలో ఈ రంగమే వృద్ధి సాధించింది. లాక్డౌన్లోనూ నిర్మాణాలు జోరుగా సాగాయి. ఈ రంగానికి ఉన్న డిమాండ్ను పరిగణలోకి తీస
Mon 27 Sep 03:35:08.323028 2021
కరోనా వ్యక్తులను, వ్యవస్థలను అప్రమత్తం చేసింది. నిరంతర సమాచార వ్యాప్తి, తద్వారా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మహమ్మారులను ఎదుర్కోవాల్సిన అవసరాన్ని నేర్పింది. దాని తీవ్రతను
Mon 27 Sep 03:51:43.965925 2021
వాయువ్య, పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుపాన్ ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీర ప్రాంతంలో కళింగపట్నం-గోపాల్ పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావారణ కేంద్ర
Mon 27 Sep 02:57:12.993 2021
భారత్బంద్కు సర్వం సిద్ధమైంది. పనులు, పరిశ్రమలు అన్నీ బంద్ చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తమ నిరసన సెగను చూపేందుకు ప్రజలు సంసిద్ధమయ్యారు. ప్రయాణీకులు స్వచ్ఛందంగా తమ
Mon 27 Sep 03:57:25.380798 2021
రాష్ట్రంలో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేస్తున్నాయి. ఇవి అందరకీ తెలుసు. కాగా గిరిజన, అటవీ ప్రాంతాల్లో మాత్రం ఏండ్ల తరబడి సాగు
Mon 27 Sep 03:38:43.732117 2021
ఈనెల 24 నుంచి 26 వరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర మూడో మహాసభలు ముగిసాయి. 24న సూర్యాపేట పట్టణంలో వేలాది మందితో ర
Mon 27 Sep 03:54:47.054296 2021
రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉద
Mon 27 Sep 02:42:38.292349 2021
భవిష్యత్తుల్లో ఎలాంటి కష్టాలు వచ్చినా వాటికి ఎదురొడ్డి నిలిచే ధైర్యసాహసాలను విద్యార్థి దశ నుంచే అలవర్చుకోవాలని మేజర్ జనరల్ ఆర్కే.సింగ్ అన్నారు. రామకృష్ణాపురం ఆర్మీ పబ్
Mon 27 Sep 02:41:37.272787 2021
రెవెన్యూ శాఖలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలనీ, సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయి
Mon 27 Sep 02:40:43.408164 2021
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అండ చూసుకునే పరిశ్రమల యాజమాన్యాలు కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య విమర్శించారు. కార్మికుల సమస
Mon 27 Sep 02:39:33.004208 2021
మోడీ ప్రభుత్వ విధానాల వల్ల దేశం అధోగతి పాలవుతోందనీ, ప్రజల ఆస్తులైన ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్ముతూ కార్పొరేట్లకు కట్టబెడుతున్నా రని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
Mon 27 Sep 02:33:07.22949 2021
బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ, విద్యుత్ చట్టాలు దేశానికి, రైతులకు ప్రమాదకరమని సినీ నిర్మాత, దర్శకుడు, నటుడు, రచయిత ఆర్.నారాయణమూర్తి అన్నారు. ఇవి అమలయితే రానున్న
Mon 27 Sep 02:31:25.042164 2021
ఓబీసీ రిజర్వేషన్లు వచ్చి రెండేండ్లు అవుతున్నదనీ, ఇవి ప్రజల్లో ధైర్యం, భరోసాతోపాటు ఆశలు నింపాయని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. హైదరాబాద్లోని మోక్షగుండం వి
Mon 27 Sep 02:30:31.202927 2021
కాంట్రాక్టు లెక్చరర్ల పట్ల ఇంటర్ కమిషనర్ నిర్లక్ష్యం తగదనీ, ఐదారు నెలలుగా జీతాలు పెండింగ్లో పెడితే ఎట్లా బతుకుతారని ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ అధ్యాపక సంఘం (జీసీఎల్
Mon 27 Sep 02:26:16.400801 2021
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి ఐలమ్మ 126వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నివాళులర్పించారు.ఆదివారం రాజ్భవన్లో ఆమె చిత్రపటానికి పూలమ
Mon 27 Sep 02:24:47.848615 2021
భారత్బంద్లో ఆర్టీసీ కార్మికులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని పది కార్మిక సంఘాలతో కూడిన టీఎస్ఆర్టీసీ జేఏసీ విజ్ఞప్తి చేసింది. సోమవారం జరిగే బంద్ సందర్భంగా కార్మిక సంఘాల ఆధ్
Mon 27 Sep 02:23:40.315237 2021
కరోనా కట్టడిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన కాంటాక్ట్ ట్రేసింగ్ విషయాన్ని భారతదేశంలో దాదాపు నిలిపేశారని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆరోగ్య హక్కులు, మానసిక ఆరోగ్యం కోర్ క
Mon 27 Sep 02:22:18.041006 2021
కులవృత్తులను నిర్వీర్యం చేస్తూ.. కార్పొరేట్లకు బీజేపీ ప్రభుత్వం కొమ్ము కాస్తోందనీ, ఆ పార్టీకి ప్రజలు ఎందుకు ఓటు వేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. కరీం
Mon 27 Sep 02:20:27.188982 2021
రంగారెడ్డి జిల్లా పరిధిలోని గండిపేట మండలం పుప్పాలగూడ, శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ భూముల వేలం వాయిదా పడింది. ఈ నెల 27, 28 తేదీల్లో జరగాల్సిన వేలంను వాయిదా వేస్తున్నట్లు
Mon 27 Sep 02:19:42.926806 2021
ప్రజల కోసం సోమవారం భారత్బంద్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు భాగస్వాములు కావాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. ఇది ర
Mon 27 Sep 01:45:22.951118 2021
నెలరోజుల్లో ప్రమోషన్లు,బదిలీల ప్రక్రియ పూర్తిచేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చెప్పి తొమ్మిది నెలలు గడుస్తున్నా ఆ హామీ నెరవేరల ేదనీ,వెంటనే దాన్ని నెరవేర్చాలని టీపీయూఎస్
Mon 27 Sep 01:44:50.094235 2021
బడుగు, బలహీన వర్గాల స్ఫూర్తిప్రదాత, ప్రజాస్వామిక మానవతావాది కొండా లక్ష్మణ్ బాపూజీ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు కొనియాడారు. ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ 106వ జయంత
Mon 27 Sep 01:42:47.40309 2021
గులాబ్ తుఫాన్ నేపథ్యంలో వచ్చే రెండు రోజులు క్షేత్రస్థాయిలో విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎమ్డీ జీ రఘుమారెడ్డి అన్నారు. వచ్చే రెండ్రోజులూ
Sun 26 Sep 04:32:57.101723 2021
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నా యని, యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరించడం సిగ్గుచేటని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివ
Sun 26 Sep 03:58:29.020656 2021
దేశంలో అంబానీలు, అదానీల పాలన కొనసాగుతున్నదని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) జాతీయ అధ్యక్షులు మాలిని భట్టాచార్య విమర్శించారు. మోడీ పరిపాలనలో ప్రజలు ప్రధానంగా మహిళల
Sun 26 Sep 03:29:57.429814 2021
పలు అధికారిక, రాజకీయ కారణాలతోపాటు దంత వైద్యం చేయించుకోవటం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారా..? అంటే అవుననే అంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు. గతంలో కంటికి సంబంధించి
Sun 26 Sep 04:09:59.33278 2021
వామపక్షాల పోరాటంతో కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్లో చేసిన అటవీహక్కుల చట్టాన్ని ధిక్కరించే హక్కు కేసీఆర్ ప్రభుత్వానికి లేదని, పోడుసాగుదారులకు అండగా ఉంటామని సీపీఐ(ఎం) రా
Sun 26 Sep 04:07:29.997424 2021
విద్యా వ్యవస్థలో స్వదేశీ, విదేశీ కార్పొరేటీకరణను, ప్రయివేట్, కార్పొరేట్ సంస్థల దోపిడీని ప్రతిఘటించాలని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. అదేవిధంగా రైతు వ్యతిరేక మూడు వ్
Sun 26 Sep 04:00:51.126239 2021
ధరణి పోర్టల్ కచ్చితంగా ఓ కుట్ర అని పలు రాజకీయపార్టీల నేతలు విమర్శించారు. ఆ సాఫ్ట్వేర్ తయారు చేసిన సంస్థ తన వివరాలను వెల్లడించొద్దనే షరతుతో దాన్ని రూపొందించిందన్నారు. ప
Sun 26 Sep 04:33:53.73949 2021
ప్రజాస్వామ్యమా, కార్పొరేట్ రాజ్యమా-తేల్చుకునేందుకే 27 భారత్ బంద్ నిర్వహిస్తున్నామనీ, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతుసంఘాలు, కార్మిక, వ్యవసాయ కార్మికసంఘాలు, ప్రజ
×
Registration