Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Thu 23 Sep 01:55:18.601625 2021
ఎర్రజొన్నల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ రైతులు ఆర్మూర్ నుంచి అర్గుల్ వైపు వెళ్లే రహదారి పక్కన గల నరసింహ ఆగ్రోటెక్ కార
Thu 23 Sep 01:54:00.692787 2021
Thu 23 Sep 01:52:01.407428 2021
Thu 23 Sep 03:19:51.391118 2021
సినీ నటుడు తరుణ్ను దాదాపు ఏడు గంటల పాటు ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు బుధవారం విచారించారు. డ్రగ్స్ , మనీ లాండరింగ్, ఫెమా కేసులో సినీ ప్రముఖులను ఈడీ విచా
Thu 23 Sep 03:20:06.20557 2021
కరోనా రెండో దశలో మహమ్మారి తన ప్రతాపాన్ని చూపించింది. అయితే తాజాగా కొత్త కేసులు తగ్గుతూ కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండటం ఉపశమనాన్ని కలిగిస్తున్నది. బెడ్లు దొరకని పరిస్
Thu 23 Sep 01:37:42.613009 2021
Thu 23 Sep 01:34:22.638108 2021
Thu 23 Sep 01:33:34.420328 2021
Thu 23 Sep 01:32:21.424266 2021
Thu 23 Sep 01:30:38.769586 2021
Thu 23 Sep 01:30:09.41092 2021
Thu 23 Sep 01:29:03.798012 2021
Thu 23 Sep 01:27:19.715197 2021
Thu 23 Sep 01:18:39.622548 2021
Thu 23 Sep 01:18:25.071501 2021
Thu 23 Sep 01:18:05.339419 2021
Wed 22 Sep 03:08:32.558816 2021
'ఇక వరి వేస్తే రైతులకు ఉరే' అంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్య లు రాష్ట్రంలో పెద్ద దుమారాన్నే లేపుతు న్నాయి. 'వ్యవసాయం చేయ డమంటే ఒక మిషన్ ఆన్ చేసినట్టు కాదు. వరి వేయొద్దం
Wed 22 Sep 03:09:11.517541 2021
బాలనగర్ మండలం తిరుములగిరికి చెందిన గుమ్మడి సుజాత భర్త రెండేండ్ల కిందట అనారోగ్యంతో మృతిచెందాడు. వారికి భూమి ఏమీ లేదు. ఇటీవల వారి పాత ఇల్లు కూలిపోయింది. దాంతో గతంలో సర్కార
Wed 22 Sep 03:08:55.62425 2021
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు బుధవారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేపట్ట
Wed 22 Sep 03:16:49.939138 2021
కోర్టులు ఆదేశిస్తే తప్ప ప్రభుత్వం స్పందించదా? వర్షాకాలంలో దోమలు పెరుగుతాయనీ, జ్వరాలు వస్తాయనీ, చర్యలు తీసుకోవాలంటూ ప్రతియేటా కోర్టులు చెబితేనే అధికారులు పనిచేస్తారా? అని
Wed 22 Sep 02:53:27.950816 2021
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాల గూడలోని పిటిషనర్లకు చెందిన భూమిలో ప్లాట్లను వేయొద్దని హైకోర్టు స్టే ఆదేశాలను జారీ చేసింది. ఈమేరకు హెచ్ఎండీఏకు తాత్కాలిక ప్రధాన న్
Wed 22 Sep 03:11:00.529994 2021
సమాజంలో వివక్ష కొనసాగినంత కాలం రిజర్వేషన్లు ఉండాల్సిందేనని విద్యావేత్త నాగటి నారాయణ అన్నారు. మనువాద శక్తులు అధికారంలో ఉన్న నేపథ్యంలో రిజర్వేషన్లను రక్షించుకునేందుకు ప్రతి
Wed 22 Sep 03:11:34.736651 2021
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద టీఆర్ఎస్వీ మంగళవారం తలపెట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్ జూబ్లిహిల్స్లోని రేవంత్ ఇంటిని ముట్టడించేందుకు వచ్చిన
Wed 22 Sep 03:09:38.60852 2021
ఆర్టీసీ, కరెంటు చార్జీలు పెంచుకొనేందుకు అనుమతి ఇవ్వాలని ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందిస్త
Wed 22 Sep 02:41:24.764579 2021
'కరోనా సమయంలో ప్రజలందరినీ లాక్డౌన్ చేసి.. దొంగచాటుగా బీజేపీ సర్కారు కార్మికుల హక్కులను హరించివేసింది. 29కార్మిక చట్టాలను 4కోడ్లుగా మార్చి వారిని యజమానులకు బానిసలుగా వె
Wed 22 Sep 02:30:15.928005 2021
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని, కార్పొరేటు శక్తులకు కొమ్ముకాస్తున్న బీజేపీ పాలనను అంతం చేయడానికి ఐక్య ఉద్యమాలు చేయాలని సీపీఐ(
Wed 22 Sep 03:15:53.010689 2021
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సవరణ బిల్లును, లేబర్ కోడ్లను రద్దు చేయాలని అఖిల భారత రైతు సంఘాలు ఈనెల 27న తలపెట్టిన భా
Wed 22 Sep 02:27:22.726825 2021
ప్రభుత్వం కనీస వేతనాల జీవోలను సవరించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం నిర్ణయించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంల
Wed 22 Sep 03:15:14.357801 2021
రాష్ట్రప్రభుత్వం ఏడున్నరేండ్ల కాలంలో మైనార్టీల కోసం చేపట్టిన సంక్షేమ కార్యాక్రమాలపై శ్వేతపత్రం ప్రకటించాలని 'ఆవాజ్' డిమాండ్ చేసింది. దీనికోసం ఈనెల 25న హజ్హౌస్ ఎదుట ధర
Wed 22 Sep 02:25:36.348356 2021
సింగరేణి కారుణ్య నియామకాల్లో పెండ్లయిన, విడాకులు పొందిన కుమార్తెలు, ఒంటరి మహిళలకు అవకాశం కల్పిస్తూ ఆ సంస్థ డైరెక్టర్ (పర్సనల్) ఎన్ బలరామ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశ
Wed 22 Sep 02:24:36.197501 2021
రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో మరింత మెరుగైన వైద్య, ఆరోగ్య సదుపాయాలను కల్పించేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమ
Wed 22 Sep 03:14:40.355645 2021
త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు రాక నిరుద్యోగుల ప్రాణం పోతుంటే పాలకులకు పట్టదా.. అని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాడ
Wed 22 Sep 02:08:49.159281 2021
ఢిల్లీ వంటి నగరాలకే పరిమితమైన బీఏ హానర్స్ కోర్సు హైదరాబాద్లోనూ అందుబాటులో ఉంటుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్కుమార్ చెప్పారు. ఈ కోర్సు వల
Wed 22 Sep 03:14:00.524424 2021
సినీ ప్రముఖులకు ఎక్సైజ్ విభాగం క్లీన్చిట్ వెనుక ఏమున్నది..? రాష్ట్రంలో సంచలనం రేపిన డ్రగ్స్, మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జరుపుతున్న విచారణలో నిగ్
Wed 22 Sep 02:06:49.539175 2021
వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్పేరుతో ఈనెల 24న తలపెట్టిన సమ్మెకు ఆటంకం కలిగించడం సరిగాదనీ, అది రాష్ట్ర సర్కారుకు తగదని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు అన్నా
Wed 22 Sep 02:04:44.077133 2021
భద్రాద్రి జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించింది. యువతి మరణించగా, యువకుడు పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాది కొత్తగూడెం జిల్లా ఇల్లందు
Wed 22 Sep 02:00:43.582056 2021
రాష్ట్రంలో వచ్చే రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ
Wed 22 Sep 02:00:18.913154 2021
కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలనీ, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతుల పోరాట సమన్వయ కమిటీ సోమవార
Wed 22 Sep 01:58:59.86143 2021
రాష్ట్రంలోని ఏ-4 కేటగిరీలో లిక్కర్ షాపుల కేటాయింపుల్లో గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, షెడ్యూల్డు తెగలకు ఐదు శాతం రిజర్వేషన్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మం
Wed 22 Sep 01:58:24.231774 2021
రాష్ట్రంలో ప్రతి జోనల్ పరిధిలో రెండు డైట్ కాలేజీలుండాలని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ హెడ్మాస్టర్ల సంఘం (టీఎస్జీహెచ్ఎంఏ) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి కెటి రామార
Wed 22 Sep 01:57:59.980874 2021
రాష్ట్రంలో 36 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)ను ప్రభుత్వం జూనియర్ కాలేజీలుగా ఉన్నతీకరించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా మంగళవారం
Wed 22 Sep 01:46:59.086824 2021
రాష్ట్రంలో తాజాగా 244 మందిలో కరోనా ఉన్నట్టు బయటపడింది. ఒకరు మరణించారు. మంగళవారం విడుదల చేసిన బులెటిన్లో పాజిటివ్ రేటు 0.44 శాతంగా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రం
Wed 22 Sep 01:46:28.510724 2021
దేశానికే తెలంగాణ విద్య మార్గదర్శనం కావాలని మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం హైదరాబాద్లో ఆయనను మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్తోపాటు పీఆర్టీయూటీఎస్ నల్
Wed 22 Sep 01:45:58.758365 2021
డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులకు ద్వితీయ భాష తెలుగును అమలు చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ మేరకు 'సాహితీ దుందుభి' అనే తెలుగు పుస్తకాన్ని ఉన్నత విద్యామండలి చైర్మె
Wed 22 Sep 01:45:19.850428 2021
ప్రముఖ కళాకారులైన గుస్సాడీ కనకరాజ్, దర్శనం మొగిలయ్య, భరత్ భూషణ్లకు నెలకు పదివేల ఆర్థిక సహాయం అందించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన మేరకు 2021 జూన్ మాసం నుండి క్రమం తప్
Tue 21 Sep 03:19:41.14248 2021
డ్రగ్స్ కేసులో సినీ నటులు రానా, రకుల్ ప్రీత్ సింగ్లను విచారిస్తే రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఎందుకు ఉలికి పడుతు న్నారని టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
Tue 21 Sep 03:17:16.397759 2021
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు సౌకర్యం అంతంతమాత్రంగా ఉన్న గ్రామాలు అనేకం. వర్షాకాలంలో ఉప్పొంగే వాగులు అడవి బిడ్డలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెంచేస్తున్నాయి. ప్రతి ఏటా
Tue 21 Sep 03:20:12.157822 2021
రాష్ట్రంలోని పోడు సాగుదారులకు వెంటనే హక్కు పత్రాలివ్వాలనీ, వారిపై నిర్బంధాన్ని ఆపాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఇదే అంశంపై ఆ సంఘం ఆధ్వర్యాన హైదరాబాద్
Tue 21 Sep 03:18:14.106967 2021
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రాజకీయ దురుద్దేశంతో, తనపై అసత్యాలను, అబద్ధాలను ప్రచా రం చేస్తున్నారని పేర్కొంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర
Tue 21 Sep 03:19:19.814528 2021
సంస్కృతి పేరుతో ప్రజలపై మోడీ ప్రభుత్వం దాడులు చేస్తోందని, దేశాన్ని కార్పొరేట్లకు దోచిపెడుతున్న విధానాలపై సంఘటితంగా పోరాటాలు నిర్వహించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్
×
Registration