Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Sat 18 Sep 02:51:43.791217 2021
భర్త కోసం అజ్ఞాతంలోకి వెళ్లిన శారదక్క ఆయన మృతితో ఇంటి బాట పట్టిందని తెలుస్తోంది. సుదీర్ఘకాలంపాటు భర్తతో కలిసి మావోయిస్టు పార్టీలో పనిచేసిన శారదక్క.. అనేక ఆటుపోట్లు, ఎన్క
Sat 18 Sep 02:50:41.814103 2021
సామాజిక సేవ నైతిక బాధ్యతగా భావిస్తున్నామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మెన్ దినేష్ ఖార అన్నారు. బాధ్యత కలిగిన కార్పొరేట్ సిటిజన్గా సమాజానికి అర్థవంతమైంద
Sat 18 Sep 02:49:41.443361 2021
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా అదనపు టీఎంసీ నీటి తరలింపు కోసం భూసేకరణకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా రామడుగు మండల క
Sat 18 Sep 02:48:38.253971 2021
భారీ వర్షాల వల్ల పైరుకు నష్టం వాటిల్లగా.. పెట్టుబడి ఖర్చులు.. గత సాగు పెట్టుబడి అప్పులు పెరిగిపోతుండటంతో ఆందోళనకు గురైన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల
Sat 18 Sep 02:47:01.696232 2021
పోడు భూముల సమస్య పరిష్కారం కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదనీ, అందులో భాగంగా పోడు సమస్య పరిష్కారం కోసం వేసిన మంత్రి వర్గ ఉపసంఘం తొలి సమావేశం శనివారం జరుగనున్
Sat 18 Sep 02:45:44.820583 2021
రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు జీతాల చెల్లింపుపై అధికారుల జాప్యంపై ప్రభుత్వ కాలే జీల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం (జీసీసీఎల్ఏ
Sat 18 Sep 02:41:35.706909 2021
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గజ్వేల్ సభలో ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్
Sat 18 Sep 02:40:23.807492 2021
సైదాబాద్లో చిన్నారి హత్యాచార కేసు నిందితుడు పి. రాజుది ఆత్మహత్య కాదని, అది హత్యేనని, పోలీసులే హత్య చేసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా సష్టించారని దాఖలైన పిల్పై
Sat 18 Sep 02:39:24.760826 2021
ఉజ్బెకిస్తాన్ రాయబారి దిల్షోద్ అఖతోవ్ రాష్ట్ర హౌం మంత్రి మహ్మద్ మహమూద్ అలీని తన అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా ఉజ్బెకిస్తాన్ నాగర
Sat 18 Sep 02:38:03.236763 2021
తెలంగాణకు రావాల్సిన నిధులపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్కు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు లేఖ రాశారు. శుక్రవారం లక్నోలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంల
Sat 18 Sep 02:31:59.516489 2021
సైదాబాద్లో ఆరేండ్ల బాలికపై లైంగిక దాడి జరిపి హత్య చేసిన నిందితుడు రాజుది ముమ్మాటికి ఆత్మహత్యేనని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం తన కార్యాలయంల
Sat 18 Sep 02:30:35.825815 2021
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో సెప్టెంబర్ 20 జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్టు ఓయూ ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ
Sat 18 Sep 02:29:41.591098 2021
దేశంలో జరిగిన అనేక విముక్తి పోరాటాల్లో ఆర్ఎస్ఎస్, బీజేపీ పాత్ర శూణ్యమని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా శుక్రవా
Sat 18 Sep 02:28:56.99337 2021
కుల మతాలకతీతంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగిందని వీర తెలంగాణ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం చెప్పారు. ఐద్వా సీనియర్ నాయకులు టి.జ్యోతి, రాష్ట్ర అధ్యక్షురాలు కె.ఎన్
Sat 18 Sep 02:28:11.25039 2021
గ్రేటర్ హైదరాబాద్ జోన్, బస్భవన్ లోని ఆర్టీసీ ఉద్యోగులకు ఇంకా జీతాలు రాలేదు. 17వ తేదీ దాటినా ఇప్పటికీ జీతాలు ఖాతాల్లో పడకపోవడంతో కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు.
Sat 18 Sep 02:27:11.307716 2021
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల బదిలీల ప్రక్రియను చేపట్టాలని ఆర్జేడీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం అధ్యక్షులు గాదె వెంకన్న, ప్రధాన కార్యదర్శి
Sat 18 Sep 02:22:51.186881 2021
రాష్ట్రంలో సంచలనం రేకేత్తిస్తున్న డ్రగ్స్ కేసులో మంత్రి కేటీఆర్కు ప్రమేయం ఉందనీ, అందు కోసమే పోలీసు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి దర్యాప్తు జరగకుండా ప్రయత్నిస్తున్నారని
Sat 18 Sep 02:21:47.830806 2021
డ్రగ్స్, మనీ లాండరింగ్ కేసులో హీరో తనిష్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఏడు గంటల పాటు విచారించారు. డ్రగ్స్ వినియోగం, డ్రగ్స్ విక్రేత కెల్విన్కు డబ్
Sat 18 Sep 02:21:03.715414 2021
రాష్ట్రంలో మజ్లిస్ కనుసైగల్లోనే కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాయంలో తెలంగాణ విమోచన ద
Sat 18 Sep 02:20:36.575234 2021
రాష్ట్రంలో మోడల్ స్కూళ్లలో 2021-22 విద్యాసంవత్సరంలో ఆరో గరగతితోపాటు ఏడు నుంచి పదో తరగతి వరకు మిగిలిపోయిన సీట్లలో ప్రవేశాలకు ఈనెల 20 గడువుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మ
Sat 18 Sep 02:20:12.500416 2021
రాష్ట్రంలో బీటెక్, బీఈ, బీ ఫార్మసీ, బీఎస్సీ మ్యాథమెటిక్స్ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరంలో లాటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశాల కోసం నిర్వహించిన ఈసెట్ తుదివిడత సీట్లను సాంకేతిక
Sat 18 Sep 02:19:26.54816 2021
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (హైదరాబాద్), బాబాసాహెబ్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (అహ్మదాబాద్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అన్ని డిగ
Sat 18 Sep 02:18:50.628086 2021
రాష్ట్రంలో 36 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) పాఠశాలలను ప్రభుత్వం జూనియర్ కాలేజీలుగా ఉన్నతీకరించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి శుక్రవా
Sat 18 Sep 02:17:49.304148 2021
ఆసరా పింఛన్లు వెంటనే చెల్లించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పీఆర్డీ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం పంచాయతీ రాజ్, గ్రామీ
Fri 17 Sep 04:09:00.395029 2021
ఆరేండ్ల బాలికపై లైంగికదాడి, హత్య కేసులో నిందితుడు పల్లంకొండరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజుమృతదేహాన్ని వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ సమీపంలోని నాష్కల్ రైల్వే ట్రాక్
Fri 17 Sep 04:02:11.916542 2021
పోడు భూముల సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంత్రి సత్యవతి రాథోడ్ చైర్మెన్గా వ్యవహరిం
Fri 17 Sep 04:09:28.017596 2021
తమకు పైసలొద్దని, న్యాయం కావాలని చిన్నారి చైత్ర తల్లిదండ్రులు మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి
Fri 17 Sep 04:03:09.955475 2021
దేశాన్ని అమ్మే కుట్రలో భాగమే కేంద్ర ప్రభుత్వ నేషనల్ మానిటైజేషన్ విధానమనీ, దీనికి వ్యతిరేకంగా ఉద్యమిం చకపోతే దేశంలోని ప్రజలందరికీ తీవ్ర నష్టం తప్పదని సీపీఐ(ఎం) పోలిట్ బ
Fri 17 Sep 03:10:31.454377 2021
సైదాబాద్ చిన్నారి ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు.. ఆగ్రహం పెల్లుబుకుతుండగా.. మరోవైపు అలాంటి ఘటనలు రాష్ట్రంలో రోజూ ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జగిత్యాల జిల్లాల
Fri 17 Sep 04:08:38.792828 2021
చిన్నారి చైత్ర కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలు గా ఆదుకోవాలని, రూ. 50 లక్షల ఎక్స్గ్రేషియా.. మూడెకరాల భూమి, డబుల్బెడ్రూమ్ ఇల్లు, కుటుం బంలో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇవ
Fri 17 Sep 04:06:39.243777 2021
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులను తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం(టీపీఎస్కే) ఆధ్వర్యంలో ఘనంగా సత్కారించారు. గురువారం హైదరాబాద్లోని పోరాట యోధుల ఇండ్లలో వారి కుటుంబ
Fri 17 Sep 03:05:30.598999 2021
రాష్ట్రంలో 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రయివేటు (మైనార్టీ, నాన్మైనార్టీ) ఇంజినీరింగ్ కాలేజీల్లో బీ కేటగిరీ సీట్లను వచ్చేనెల 15లోగా భర్తీ చేయాలని ఉన్నత విద్యామ
Fri 17 Sep 04:04:25.413748 2021
రాష్ట్రంలో తాలిబాన్ల రాజ్యం సాగుతున్నదని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. గురువారం హైదరాబాద్లోని లోటస్ఫాండ్లో ఆమె విలేకర్ల సమావేశం నిర్వహించారు.
Fri 17 Sep 04:08:07.277004 2021
రాష్ట్ర ప్రభుత్వ విధానం పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ, అటవీశాఖల మధ్య తగవుపెట్టేలా కనిపిస్తున్నది. ఇందుకు అటవీప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం ఇందుకు అవకాశం కల్పిస్తున్నది. వన్య
Fri 17 Sep 04:10:58.545991 2021
ఉద్యోగులు, ఉపాధ్యాయుల, పెన్షనర్ల, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలను నెల మొదటి తేదీన చెల్లించాలనీ, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని టీయస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార
Fri 17 Sep 02:47:21.837336 2021
రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు జీతాల చెల్లింపుపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు అధ్
Fri 17 Sep 02:46:37.229972 2021
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చిట్యాల (చాకలి) ఐలమ్మ జయంతి, వర్థంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం పట్ల సీఎం కేసీఆర్కు ఐల
Fri 17 Sep 02:46:02.197104 2021
సంగారెడ్డి, ఆంధోల్, జహీరాబాద్, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గాల్లోని 3.84 లక్షల ఎకరాలకు సాగునీరందించే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు గురువారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోద
Fri 17 Sep 02:45:00.536207 2021
ఆకలితో అలమటించే అన్నార్తులను ఆదుకోవాల్సిన అవసరమున్నదని గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దుసారి లావణ్య అన్నారు. శ్రీ వేంకటసాయి వెల్ఫేర్ అసోసియేషన్ జస్వాల్ గార్డెన్స్ ఆధ్
Fri 17 Sep 02:42:33.700432 2021
వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ఫలితంగా పేదలను వెట్టి చాకిరి నుంచి విముక్తి పొందించడమే కాకుండా, లక్షల ఎకరాల భూ పంపిణీ జరిగిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభ
Fri 17 Sep 02:40:54.854768 2021
అసంఘటితరంగంలోని కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, కనీస వేతనం రూ.24వేలు నిర్ణయించి అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు ప్రభుత్వాన్ని కోరారు. ఈనెల 13న మహబూ
Fri 17 Sep 02:39:51.064294 2021
సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, కనీస వేతనాలు ఇచ్చినప్పుడే వారి జీవితాలు బాగుపడతాయని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యద
Fri 17 Sep 02:37:04.001462 2021
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్ నుంచి మావోయిస్టు అగ్రనేత ఒకరు తప్పించుకున్నారు. కాగా పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని సాయుధ బలగాలు స్వాధీన పర్
Fri 17 Sep 02:33:49.132647 2021
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ కె. రామకృష్ణన్, డాక్టర్ కె. సత్యగోపాల్తో కూడిన బ
Fri 17 Sep 02:32:20.790392 2021
కోల్ ఇండియా మాదిరి సింగరేణిలోనూ క్యాడర్ స్కీములు అమలు చేయాలని, అలవెన్స్లపై ఇన్కమ్ ట్యాక్స్ తిరిగి చెల్లించాలని, 2020-21 వాస్తవ లాభాలు ప్రకటించి కార్మికులకు 35 శాతం
Fri 17 Sep 02:30:47.635732 2021
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఎస్సీ గురుకుల విద్యార్థులు రికార్డు సృష్టించారు. ఈ మేరకు టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి రోనాల్డ్ రోస్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 638 మ
Fri 17 Sep 02:30:01.28446 2021
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ పోలీస్స్టేషన్లో ఓ వ్యక్తి పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యాయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంచంద్రపల్
Fri 17 Sep 02:21:26.221074 2021
వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపొందిన రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. గురువారం శాసనమండలిల
Fri 17 Sep 02:20:24.822921 2021
అడవి జంతువుల వేట ఇద్దరి ప్రాణాన్ని తీసింది. వన్య మృగాల కోసం విద్యుత్ తీగలతో అమర్చిన వలలో మరొక బృందం చిక్కుకొని ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. అయితే, గుట్టుచప్పుడు కాకుండా
Fri 17 Sep 02:18:57.205714 2021
రాష్ట్రంలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. నెలాఖరుకల్లా కోటి మందికి వ్యాక్సిన్ వేయాలనే లక్ష్యంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంఈ డ్రైవ్ ను మొదలు పెట్టిన సంగతి తెలిస
×
Registration