Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Tue 14 Sep 02:02:07.384325 2021
'గిఫ్ట్ ఏ స్మైల్' కార్యక్రమంలో భాగంగా రూ.10 లక్షల చెక్కును సోమవారం ప్రగతి భవన్లో రాష్ట్ర వికలాంగుల కార్పొ రేషన్ చైర్మన్ డా.కె.వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో అతడి మిత్రుడు
Tue 14 Sep 02:01:37.270282 2021
ఏడున్నరేండ్ల పాలనలో సీఎం కేసీఆర్ దళితులు, గిరిజనులను దగా చేశారని టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్ రెడ్డి విమర్శించారు. గాంధీభవన్లో సోమవారం టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షు
Tue 14 Sep 01:59:15.403984 2021
రాష్ట్రంలో పల్లెప్రగతి తదితర కార్యక్రమాలవల్ల గ్రామాలు అభివృద్ధిపథంలో పయనిస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. తెలంగాణలో అమలవుతున్న గ్రా
Tue 14 Sep 01:58:43.439717 2021
కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ప్రతి ఏటా నేషనల్ వాటర్ మిషన్ కింద పురస్కారాలను అందజేస్తున్నది. 2020 సంవత్సరానికి గానూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్ స్టేట్ అవార్డ్
Tue 14 Sep 01:57:28.377802 2021
రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో పనిచేసిన పార్ట్టైం ఇన్స్ట్రక్టర్లు, ఒకేషనల్ (క్రాఫ్ట్, ఆర్ట్) టీచర్లు, ఆదర్శ స్కూళ్లలో పనిచేసిన ఫిజికల్ డైరెక్టర్లు
Tue 14 Sep 01:55:45.174076 2021
అతిధి అధ్యాపకుల నియామకాన్ని రెండు రోజుల్లో పూర్తి చేస్తామని ఇంటర్ విద్యా జేఏసీకి విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం ఆమెను జేఏసీ చైర్మెన్ పి మధ
Tue 14 Sep 01:55:03.004089 2021
రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలోని డిగ్రీ కాలేజీలన్నింటికీ కామన్ అకడమిక్ క్యాలెండర్ను ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వ కాలేజీల గెజిటెడ్ అధ్యాపకుల సంఘం (టీజీసీజ
Tue 14 Sep 01:54:33.204617 2021
నాగర్కర్నూల్ జిల్లా వెల్దండలో ఇటీవల మరణించిన కాంట్రాక్టు అధ్యాపకుడు గణేష్చారి ఆత్మహత్యకు సంతాపంగా సోమవారం హైదరాబాద్లోని ఇంటర్ విద్యా కమిషనర్ కార్యాలయంలోని ప్రొఫెసర్
Tue 14 Sep 01:54:04.207271 2021
సైదాబాద్ బాలికపై లైంగికదాడి చేసి హత్య చేసిన నిందితుణ్ని దిశ ఘటనలో మాదిరిగానే ఎన్కౌంటర్ చేయాలని టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన బాధిత క
Tue 14 Sep 01:52:16.132009 2021
బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం కోర్సులు పూర్తి చేసిన ఎస్సీ విద్యార్థులకు ఉచిత నైపుణ్య శిక్షణకు ఈ నెల 15,16,17 తేదీలలో మూడు రోజుల పాటు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్
Tue 14 Sep 01:50:19.335801 2021
రాష్ట్రంలో తాజాగా 315 మందిలో కరోనా ఉన్నట్టు బయటపడింది. ఇద్దరు మరణించారు. సోమవారం విడుదల చేసిన బులెటిన్లో పాజిటివ్ రేటు 0.44 శాతంగా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర
Tue 14 Sep 01:49:56.587646 2021
తెలంగాణ మత్స్యపారిశ్రామిక సహకార సంఘంలో ముదిరాజ్ కులస్తులకు అన్యాయం జరుగుతున్నదని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఆరోపించింది. ఈ మేరకు సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో
Tue 14 Sep 01:49:30.529355 2021
రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పర్మినెంట్గా ఆంధ్రప్రదేశ్కు వెళ్లిపోతామంటే ఎలాంటి అభ్యంతరాలు చెప్పొద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ ఆదే
Tue 14 Sep 01:49:03.340997 2021
ఆహార, చర్మ, శ్వాస సంబంధిత అలెర్జీల కోసం శాస్త్రీయ హోమియోపతి చికిత్సలను ప్రారంభించినట్టు డాక్టర్ బాత్రాస్ హెల్త్కేర్ తెలిపింది. ప్రపంచ జనాభాలో దాదాపు 30-40 శాతం ఒకటి ల
Tue 14 Sep 01:48:33.290696 2021
కాపు కులాలన్నింటిని ఐక్యం చేసి త్వరలో కాపు గర్జనను నిర్వహిస్తున్నట్టు కాపునాడు జాతీయ అధ్యక్షుడు తాడివాక రమేష్నాయుడు వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చే
Mon 13 Sep 04:00:08.288507 2021
దళితుల అభివృద్ధి, సంక్షేమమే ఏకైక లక్ష్యంగా పని చేయాల్సిన ఎస్సీ కార్పొరేషన్ అధికారులు అసలు లక్ష్యానికి ఎసరు పెట్టారు. వీరికి బ్యాంకు అధికారులూ తోడవ్వడంతో దళిత రైతులు లబోద
Mon 13 Sep 04:07:44.08455 2021
చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ విధానాలను ఎండ గట్టాలనీ, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, ముస్లింలకు వ్యతిరేకంగా హిందూవులు చేసిన పోరాటంగా చిత్రీకరించేందుకు కుట్ర చేయడం తగదని స
Mon 13 Sep 04:08:40.814141 2021
దేశభవిష్యత్ యువతరంపైనే ఆధారపడి ఉన్నదనీ, ఆ దిశగానే వారిలో క్రమశిక్షణ, సత్ప్రవర్తన, సమాజ సంక్షేమ కాంక్ష వెల్లడి కావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఎన్వీ ర
Mon 13 Sep 03:43:31.149869 2021
భద్రాచలంలో ఆదివాసీ మైనర్ వలస కూలీలపై లైంగికదాడి యత్నం జరిగిన సంఘటనపై ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్ర
Mon 13 Sep 04:03:33.259349 2021
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం.. కార్మికుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు సీయూటీయూ సిద్ధమవుతోంది. కార్మికుల సమ
Mon 13 Sep 04:09:34.869938 2021
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రామిక వర్గాల శ్రమను బడా పారిశ్రామిక సంస్థల యాజమాన్యాలకు అమ్ముకుని.. పేదల రక్త మాంసాలను పీల్చుకుతింటున్నారని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్
Mon 13 Sep 04:02:42.152458 2021
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను తిప్పికొట్టేందుకు ప్రజలు సిద్ధం కావాలని అఖిల భారత రైతు పోరాట సమన్వయకమిటీ (ఏఐకేఎస్సీసీ) రా
Mon 13 Sep 04:01:02.714278 2021
రోజుకు 3 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు వైద్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. దేశంలో వ్యాక్సిన్ ఉత
Mon 13 Sep 04:09:54.53287 2021
సికింద్రా బాద్ రామకృష్ణ పురం ఆర్మీ పబ్లిక్ స్కూల్.. పాఠశాల గ్రౌండ్లో ఇన్వెస్టిట్యూర్ సెర్మెనీని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బ్రిగేడియర్ ఏ.ఏ. దేశ్పాండే, అనూజ దేశ్
Mon 13 Sep 03:15:05.754423 2021
హైదరాబాద్ సింగరేణికాలనీలో ఆరేండ్ల గిరిజన చిన్నారిపై లైంగికదాడి చేసి, హత్య చేసిన ఉన్మాదిని కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను డి
Mon 13 Sep 03:14:33.199741 2021
రాష్ట్రంలో కొత్తగా 249 మందికి కరోనా సోకింది. శనివారం సాయంత్రం 5.30 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 5.30 గంటల వరకు 53,789 మందికి టెస్టులు చేసినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్
Mon 13 Sep 04:10:26.445104 2021
వానకాలం సీజన్కు సంబంధించి రైతులు తమ పొలాల్లో ఏ పంటలు వేశారో, ఎన్ని ఎకరాల్లో వేశారనే అంశాలను వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పుడు లెక్కలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం 15
Mon 13 Sep 02:57:19.369571 2021
తెలంగాణ పోరాట ప్రకంపనలకు వందేండ్ల చరిత్ర ఉందని తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థల చైర్మెన్ అయాచితం శ్రీధర్ అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని నవతెలంగాణ బుకహేౌస్
Mon 13 Sep 04:06:18.326886 2021
జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20న 'డిమాండ్స్ డే' పాటించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర విస్త్రృత సమావేశం తీర్మ
Mon 13 Sep 02:51:38.856156 2021
నాదిపల్లి వీరస్వామి గౌడ్ క్యాష్ అవార్డ్ వాలీబాల్ టోర్నమెంట్ను బాగ్ అంబర్పేట్ ఇండోర్స్టేడియంలో ప్రారంభమైంది. దీనిని వి.హనుమంతరావు ప్రారంభించారు.అంబర్పేట్.. ప్లే
Mon 13 Sep 02:38:53.789323 2021
గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పదోన్న తుల విషయం మరచిపోవాల్సిన పరిస్థితి కనపడుతున్నదని గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.
Mon 13 Sep 02:38:08.157589 2021
ఇండిస్టీయల్ పార్కు పేరుతో రైతులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరోకోబోమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ
Mon 13 Sep 02:37:05.813444 2021
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి1.02 లక్షల క్యూసెక్కుల వరద నీరు జూరాలకు వచ్చి చేరుతోంది. దాంతో జూరాల 16
Mon 13 Sep 02:36:15.886156 2021
'40 ఏండ్ల నుంచి ఇక్కడ భూములు సాగుచేసుకుని కుటుంబాలను పోషించుకుం టున్నాం.. ఇప్పుడు ఆ భూమి అటవీ శాఖదని అధికారులు వచ్చి మొక్కలు నాటడం సరికాదని' దళితులు ఆవేదన వ్యక్తం చేశారు.
Mon 13 Sep 02:30:00.730643 2021
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా జరిగిన సకల జనుల సమ్మెకు పదేండ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆదివారం గన్పార్కు స్థూపం వద్ద నాటి ఉద్యమకారులు సకల జనుల సమ్మె స్ఫ
Mon 13 Sep 02:29:19.59599 2021
నగరంలోని సైదాబాద్లో ఆరేండ్ల బాలికపై లైంగికదాడి చేసి హత్య చేసిన ఘటన తననెంతగానో కలచివేసిందనీ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డీజీపీని రాష్ట్ర మునిసిపల్, ఐటీ వ్యవహ
Mon 13 Sep 02:28:34.260081 2021
విద్యుత్ కాంట్రాక్టర్ల లైసెన్స్ రెన్యువల్ గడువును ఐదేండ్లకు పొడిగించాలని తెలంగాణా విద్యుత్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆదివారం ఉదయం హైదరాబా
Mon 13 Sep 02:28:07.522178 2021
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి మరో కీలకమైన కమిటీని ఏఐసీసీ నియమించింది. ఈమేరకు ఆదివారం టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకట
Mon 13 Sep 02:26:13.819957 2021
రాష్ట్రానికి చెందిన పరిశోధన విద్యార్ధికి జాతీయ ఉత్తమ యువజన అవార్డు లభించడం అభినందనీయమని ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఈ అవార్డ
Mon 13 Sep 02:25:41.287843 2021
నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బోటనీ సబ్జెక్టులో గెస్ట్ లెక్చరర్గా పనిచేస్తున్న కాసోజు గణేష్ చారి (29) ఆత్మహత్యకు ప్రభుత్వం, ఇంటర్బోర్డు కార
Sun 12 Sep 03:27:50.261413 2021
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నాలుగురోజులుగా పాదయాత్ర చేస్తున్న సీఐటీయూ నాయకులను పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేశారు. పాదయాత్ర చేస్తున్న సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ
Sun 12 Sep 04:20:04.115701 2021
యాచారం పోలీస్ స్టేషన్లో నిరసన తెలుపుతున్న యాత్ర బృందానికి అఖిలపక్ష రాష్ట్ర నాయకత్వం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్
Sun 12 Sep 03:28:16.838695 2021
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. ఈనెల 20 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా ఆందోళ
Sun 12 Sep 03:28:43.79974 2021
కుల గణనపై కేంద్ర తాత్సారం చేస్తున్నదనీ, దీనిపై మోడీ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరమున్నదనీ, గణన జరిగితేనే వెనుకబడిన తరగతులకు ప్రయోజనం చేకూరుతుందని రాష్ట్ర బీసీ
Sun 12 Sep 04:16:14.179263 2021
కార్పొరేటు కళాశాలల దాటికి కుదేలైపోతున్న ప్రభుత్వ ఇంటర్ విద్యాసంస్థలను బలోపేతం చేయడంలో అతిథి అధ్యాపకులది ప్రముఖ పాత్ర. అంకితబావంతో పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల్ని ప్రభుత్
Sun 12 Sep 04:20:33.13073 2021
ప్రసవ వేదన పడకుండా.. సులభంగా ప్రసవం కావాలనే ఆలోచనలు పెరిగిపోవడంతో కడుపు కోస్తేనే.. కాన్పు దుస్థితి ఎక్కువవుతోంది. సిజేరియ న్తో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు, వ
Sun 12 Sep 04:18:19.834669 2021
తెలంగాణ ఆర్థికంగా దినదినాభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో వివిధ దేశాల నుంచి హైదరాబాద్కు విమాన ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య స
Sun 12 Sep 04:18:55.502663 2021
దేవాదాయ భూముల పరిరక్షణకు అధికారులు చితశుద్ధితో పని చేయాలని దేవాదాయశాఖ మంత్రి అల్లోళ్ల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ఆలయ భూమికి దేవుడే యజమాని అని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన
Sun 12 Sep 04:21:00.524836 2021
వినాయక పండుగ వేళ పలు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతిచెందారు. ఈ ఘటనలు సూర్యాపేట, మేడ్చల్, కామారెడ్డి జిల్లాల్లో జరిగాయి. మేడ్చల్ జిల్ల
Sun 12 Sep 04:21:48.983948 2021
హైదరాబాద్ సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఆరేండ్ల చిన్నారిపై ఓ దుండగుడు లైంగిక దాడి, హత్య చేయడం సంచలనం రేపింది. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి చిన్నారి
×
Registration