Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Sun 12 Sep 02:22:04.749635 2021
ఆడుకుంటూ వెళ్లిన రెండేండ్ల చిన్నారి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతిచెందిన ఘటన హైదరాబాద్ హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. ఏఎస్ఐ శ్రీనివాస్రావ్
Sun 12 Sep 02:20:56.947162 2021
నిజాం నిరంకుశ పాలనను తరిమికొట్టిన చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యంను ఆదర్శంగా తీసుకొని మహిళలు మరో సాయుధ పోరాటానికి సిద్ధం కావాలని ఐద్వా కేంద్ర కమిటీ నాయకురాలు టి.జ్యోతి, రాష్
Sun 12 Sep 02:19:57.670563 2021
కేబుల్ బ్రిడ్జి వద్ద స్పోర్ట్స్ బైకుపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హీరో సాయిధరమ్ తేజ్పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యం, ర్యాష్ డ్రైవింగ్ కి
Sun 12 Sep 04:23:23.450368 2021
సామాన్యులపై గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి భారాలు మోపుతున్న బీజేపీకి బుద్ధి చెప్పాలని, పన్నులు వేస్తున్న బీజేపీ వైపు ఉంటారా? ప్రజాసంక్షేమం కోసం పాటుపడు తున్న టీఆర
Sun 12 Sep 02:17:21.357511 2021
ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్న తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు కొనసాగుతున్నాయని అఖిలభారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష
Sun 12 Sep 02:15:55.19473 2021
టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ ముందుందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రశంసించారు. వికారాబాద్లో డ్రోన్ సాయంతో మారుమూల ప్రాంతాలకు మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేసేంద
Sun 12 Sep 02:14:32.686779 2021
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అవతరించిన తర్వాత సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం జరుపుకుంటామని నాడు ప్రచారం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడేండ్లవుతున్నా పట్టించుకోకపోవడం విచా
Sun 12 Sep 02:13:25.882785 2021
తెలంగాణ సాయుధ పోరాట వీరనారి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో హక్కులను సాధించుకోవాలని శాసనమండలి సభ్యులు అల్టుబెల్లి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ
Sun 12 Sep 02:09:47.315744 2021
ప్రభుత్వ అనుమతి మేరకు సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మూడురోజులుగా కార్మిక గర్జన పాదయాత్రలో ఉన్న నాయకులను పోలీసులు అడ్డుకుని ఆదిబట్ల పారిశ్రామిక ప్రాంతానికి అనుమతించకుండా అ
Sun 12 Sep 02:08:07.683126 2021
నాయీ బ్రాహ్మణుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుతున్నదని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రవణ్ విమర్శించారు. వారికి గడ్డం గీయడమే కాదు... కేసీఆర్ సర్కారుకు గుండుకొట్ట
Sun 12 Sep 02:07:25.994659 2021
వృద్ధులు గౌరవప్రదమైన జీవి తాన్ని గడపడానికి వీలుగా సీఆర్ ఫౌండేషన్ వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి సేవలందించడం ప్రసంశనీయమని సీఎం ఓఎస్డీ, నిమ్స్ నెఫ్రాలజీ విభా గం అధిపతి డాక్టర్
Sun 12 Sep 02:06:32.61878 2021
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల జాతీయ సంస్థ (ఎన్ఐ-ఎమ్ఎస్ఎమ్ఇ) ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఈనెల 15 ఉచిత వెబినార్ను నిర్వహిస్తున్నది. ఈ
Sun 12 Sep 02:05:50.949539 2021
పార్లమెంటులో మహిళా బిల్లును ప్రవేశపెట్టాలని ఐద్వా సదస్సు డిమాండ్ చేసింది. సుదీర్ఘకాలంగా ఈ బిల్లు చట్టసభల్లో పెండింగ్ ఉన్నదని వివరించారు. ఐద్వా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో
Sun 12 Sep 02:04:35.418699 2021
తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చిట్యాల (చాకలి) ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కే
Sun 12 Sep 02:04:09.425052 2021
ఈనెల 13న టీపీసీసీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు ఆ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు మహేశ్కుమార్గౌడ్ వెల్లడించారు. టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవం
Sun 12 Sep 02:00:31.94375 2021
రాష్ట్రంలో 2021-22 విద్యాసంవత్సరంలో 172 ఇంజినీరింగ్ కాలేజీల్లో 91,607 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కన్వీనర్ కోటాలో 65,219 సీట్లున్నాన్నాయి. ఈ మేరకు సాంకేతిక విద్యా
Sun 12 Sep 01:59:10.034701 2021
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛ కార్మికులను నియమించాలని నియమించాలని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం (ఎస్జీటీయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపా
Sun 12 Sep 01:58:35.97972 2021
రాష్ట్రంలోనీ బీసీ గురుకులాల్లో విద్యాభివృద్ధిపై ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలని పీడీఎస్యూ(వీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ బాపురావు, ప్రధాన
Sun 12 Sep 01:57:50.246757 2021
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి మహిళా కళాశాలలో కరోనా కలకలం రేపింది. శనివారం అడ్మినిస్ట్రేషన్ విభాగంలోని ఐదుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింద
Sun 12 Sep 01:57:22.493813 2021
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఉపయోగించే ఈవీఎం మిషన్లను సక్రమంగా పరిశీలించలేదని కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షులు జి నిరంజన్ పేర్కొన్నారు. ఈవ్యవహారంపై తగిన చర్యలు తీసుకోవాలంటూ
Sun 12 Sep 01:56:51.264905 2021
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈనెల 17న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఆ కౌన్సిల్లో సభ్యుడైన రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావును సమావేశానికి రావాలంటూ ఆహ్వానించారు. అయ
Sun 12 Sep 01:55:40.430365 2021
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు జరిగిన పంట నష్టాన్ని ప్రభుత్వం లెక్కగట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.
Sun 12 Sep 01:54:50.149018 2021
ఇటీవల వర్షాలతో రామప్ప చెరువు కింద పంట పొలాలు నీట మునిగి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క డిమాండ్ చేశారు.
Fri 10 Sep 03:29:31.50533 2021
గణేష్ ఉత్సవాలు, నిమజ్జనాంపై హైకోర్టు ఆంక్షలు విధించింది. హుస్సేన్సాగర్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీవోపీ) విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని గురువారం స్పష్టం చేసింది. అలా
Fri 10 Sep 03:27:11.891455 2021
తొమ్మిది రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్... గురువారం మధ్యాహ్నం హైదరాబాద్కు చేరుకున్నారు. హస్తినలో టీఆర్ఎస్ కార్యాలయ శంకుస్థాపన నిమిత్తం ఈనెల ఒకట
Fri 10 Sep 03:28:01.88178 2021
ప్రభుత్వం ప్రకటించిన 30 శాతం పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు గురువారం కలెక్టరేట్లను ముట్టడిం చారు. పీఆర్సీకి సంబంధించిన జీవో లను తక్షణమే విడ
Fri 10 Sep 01:56:52.748142 2021
వినాయకచవితి నేపథ్యంలో మండపాల వద్ద విద్యుత్కు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవా లని విద్యుత్ తనిఖీ ముఖ్య అధికారి ఎస్.శ్రీనివాస్ రావు సూచించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకట న
Fri 10 Sep 03:30:44.064787 2021
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)కి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ బోర్డు చైర్మెన్కు పోతిరెడ్డిపాడు, శ్రీశైలం కుడి కాలువ ద్వారా ఏపీక
Fri 10 Sep 01:54:01.571825 2021
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. తలపెట్టిన కార్యాలు, ఆటంకాలు ల
Fri 10 Sep 03:29:50.206545 2021
డ్రగ్స్తో పాటు మనీ లాండరింగ్ కేసులో ప్రముఖ నటుడు రవితేజ, అతని డ్రైవర్ శ్రీనివాస్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురు వారం విచారణ జరిపారు. ఉదయం 10.1
Fri 10 Sep 03:31:27.551406 2021
కేంద్ర ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లంతా ఈ నెల 24న జరిగే అఖిల భారత సమ్మెలో పాల్గొంటారని కేంద్ర, కార్మిక సంఘాల నేతలు తెలిపారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్ల
Fri 10 Sep 03:28:25.586172 2021
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న కంపెనీలు కార్మికుల పాలిట జైళ్లుగా మారాయనీ, దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు ప
Fri 10 Sep 03:32:18.174499 2021
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, కార్మిక చట్టాల అమలు, వేతనాల పెంపు, పని గంటల తగ్గింపు, కార్మికుల రక్షణ, కార్మికుల హక్కుల సా
Fri 10 Sep 03:33:05.097954 2021
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతోనే నిజాం రాచరిక పాలనకు కమ్యూనిస్టులు చరమగీతం పాడారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. హిందూ, ముస్లింలు కలిసి నిజాం అరాచకాల
Fri 10 Sep 01:23:09.842773 2021
ఫారెస్ట్ బీట్ అధికారులు అంకితభావంతో పనిచేయాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పిలుపునిచ్చారు. ఉన్నత విద్యార్హతలున్న వారు అటవీ ఉద్యోగాలకు ఎంపిక కావటంతో
Fri 10 Sep 03:33:20.489573 2021
భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిలో గోదావరి ప్రవహిస్తోంది. గురువారం ఉదయం 43 అడుగులకు చేరుకోవటంతో జిల్లా కలెక్టర్ అనుదీప్ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గ
Fri 10 Sep 01:17:51.994832 2021
వీఆర్ఏలకు 11వ పీఆర్సీ ప్రకారం పే స్కేల్ పెంచి రూ.19వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం పలు జిల్లాల్లో కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించారు.
Fri 10 Sep 01:16:35.324436 2021
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్యులపై భారం మోపుతున్నదని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు విమర్శించారు. పెట్రోల్ ధరలు పెరగడం
Fri 10 Sep 01:15:37.465138 2021
వీఆర్వోలకు వెంటనే జాబ్చార్ట్ విడుదల చేయాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోల్కొండ సతీశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోన
Fri 10 Sep 01:14:24.531726 2021
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 12న రాష్ట్ర సదస్సును హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నామనీ, దానిని జయప్రదం చేయాలని ప్రజాసంఘాలు పిలుపునిచ్చ
Fri 10 Sep 01:11:49.060919 2021
కోకపేట భూముల అమ్మకాల్లో వందల కోట్ల అక్రమాలు జరిగాయనీ, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి సీబీఐని కోరారు. ఈమేరకు గురువారం
Fri 10 Sep 01:09:18.524369 2021
తమ పట్టాభూములను కబ్జా చేస్తున్నారంటూ బాధితులు చేసిన ఫిర్యాదును రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ సభ్యులు స్వీకరించేందుకు నిరాకరించడం పట్ల తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ
Fri 10 Sep 01:08:01.210503 2021
డ్రగ్స్ కేసుపై సమగ్రమైన విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ డిమాండ్ చేశారు. డ్రగ్స్ మాఫియా, సినీ ప్రముఖులపై ఈడీ విచారణ మంచిపబ్లిసి
Fri 10 Sep 01:07:17.396213 2021
వరుసగా కురుస్తున్న వర్షాలు, వరదల వల్ల ఏజన్సీ ప్రాంతాల్లో గిరిజనులు, ప్రజలు ఇబ్బందులు పడకుండా, ప్రమాదాల బారిన పడకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని
Fri 10 Sep 01:05:57.961505 2021
రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న ప్రాజెక్టు ప్రారంభించనున్నది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం, నిటి అయోగ్, హెల్త్ నెట్ గ్లోబల్ (అపొల్లొ హాస్పిటల్స్) భాగస్వామ్యంతో మెడిసిన్ ఫ్ర
Fri 10 Sep 01:05:18.349136 2021
రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (టీడీఎస్)పై ఇంటర్ విద్యా కమిషనర్ ఆదేశాలను పున:పరిశీలించా
Fri 10 Sep 01:04:21.309143 2021
రాష్ట్ర సచివాలయం సమీపంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ప్రాజెక్టును 12 నుంచి 15 నెలల్లో పూర్తి చేయనున్నట్టు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈ
Fri 10 Sep 01:03:33.298433 2021
థర్డ్ వేవ్ రావచ్చనే అంచనాల నేపథ్యంలో ముందుగానే 1,500 మంది వరకు కొత్తగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిని నియమించుకోవాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది. కరోనా మహ
Fri 10 Sep 01:01:39.416513 2021
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీఎస్సీహెచ్ఈ) చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి గురువారం హైదరాబాద్లోని రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా
Fri 10 Sep 01:01:12.802138 2021
మైనారిటీ బంధు పథకాన్ని వెంటనే ప్రకటించి, అమలు చేయాలని ఆవాజ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్ మహమ్మద్ అన్సారీ, మహమ్మద్ అబ్బాస్ డిమాండ్ చేశారు. ఆ సంఘం ర
×
Registration