Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Wed 15 Sep 03:45:51.89029 2021
చిన్నారి చైత్రపై లైంగిక దాడి చేసి హత్యచేసిన నిందుతున్ని శిక్షించాలనీ, లేదంటే గిరిజన శాఖ మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడిస్తామని గిరిజన సంఘాలు హెచ్చరించాయి. ఈ ఘటనక
Wed 15 Sep 02:59:41.727363 2021
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురువారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీలో దళిత బంధు పైలెట్
Wed 15 Sep 03:50:34.861308 2021
''రాష్ట్రంలో గత ఏడేండ్లుగా రూ.7128 కోట్లతో పంచాయతీరాజ్ రోడ్లు, బ్రిడ్జిలు, భవనాలు నిర్మించాం...ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నిబంధనలే గీటురాయి..వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు య
Wed 15 Sep 02:54:03.416114 2021
ఏటేటా లాభాలు ఆర్జిస్తున్న సింగరేణికి ముంపు ముంచుకొస్తోందని.. దానిని కార్మికులే కాపాడుకోవాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి, వేజ్బో
Wed 15 Sep 02:51:10.950302 2021
పంజాబ్ ఆర్టీసీ కాంట్రాక్ట్ కార్మికులు విజయం సాధించారు. పది రోజుల సమ్మెతో యాజమాన్యాలు దిగొచ్చాయి. వారికి వేతనాలు పెంచేందుకు అంగీకరించాయి. పోరాటాన్ని విజయవంతంగా ముగించినం
Wed 15 Sep 03:51:09.41379 2021
హైదరాబాద్ సింగరేణి కాలనీలో సంచలనం సృష్టించిన చిన్నారి చైత్ర లైంగిక వేధింపుల ఘటనపై రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...
Wed 15 Sep 02:41:14.264512 2021
కేేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధాలను మానుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ వీరయ్య కోరారు. సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన కార్మిక గర్జన పాదయాత్ర మంగళ
Wed 15 Sep 02:38:41.757733 2021
రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జ
Wed 15 Sep 02:37:43.351918 2021
కార్మికుల హక్కులను కాలరాసేలా.. కేంద్రం తెచ్చిన కార్మిక కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్. రమ డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ. 18,000లుగా నిర్ణయ
Wed 15 Sep 02:36:34.158889 2021
'కేంద్రంలో బీజేపీ రైతు కష్టాన్ని ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో కోటీ 40లక్షల పంట దిగుబడి వస్తుంటే.. 60లక్షల మెట్రిక్ టన్నులకు మించి కొనబోమంటోంది. మిగతా పంటను ఏం
Wed 15 Sep 02:33:00.385622 2021
'వరి వేస్తే ఉరి' అంటూ సీఎం కె చంద్రశేఖరరావు సోయిలేని వ్యాఖ్యలు చేస్తున్నారంటూ టీపీసీసీ విమర్శించింది. గతంలోనూ సీఎం కేసీఆర్ అర్థంపర్థం లేని సూచనలు చేసి రైతులకు వెన్నుపోటు
Wed 15 Sep 02:30:24.318931 2021
జాతీయ పార్కులు, అటవీ ఉద్యాన వనాల్లో పర్యాటకులకు తగిన సౌకర్యాలు కల్పించాలనీ, ఆహ్లాదం పంచడంతో పాటు పర్యావరణ ప్రాధాన్యతను తెలిపేలా కార్యక్రమాలు రూపొందించాలని అటవీ శాఖ ప్రత్య
Wed 15 Sep 02:24:02.070576 2021
రాష్ట్రంలో 2021-22 విద్యాసంవత్సరంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లు 66,290 అందుబాటులో ఉన్నాయి. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎంసెట్ ప్రవేశాల కన్వీనర
Wed 15 Sep 02:23:13.61631 2021
బకాయిపడ్డ మూడు నెలల వేతనాలను తమకు ఇప్పించాలని ఉస్మానియా జనరల్ ఆస్పత్రి అవుట్ స్టాఫ్ సోర్సింగ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు నర్సులు, ల్యాబ్
Wed 15 Sep 02:22:14.310551 2021
పోచంపల్లి చేనేత చీర పైన తృణమూల్ కాంగ్రెస్కు చెందిన లోక్ సభ సభ్యురాలు మొహువ మోయిత్రా ప్రశంసలు కురిపించారు. భారతీయ చేనేత వస్త్రాలు అద్భుతంగా ఉంటాయన్న ఆమె, పోచంపల్లి చీర
Wed 15 Sep 02:13:35.4914 2021
రెండు తెలుగు రాష్ట్రాలో సంచలనం రేపిన సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారిపై లైంగికదాడి, హత్య కేసులో నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నిందితుడ్ని పట్టించిన
Wed 15 Sep 02:12:02.345809 2021
రైళ్లు ఎక్కే సమయంలో జనరల్ టిక్కెట్ కౌంటర్ల వద్ద రద్దీ నివారణకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బయోమెట్రిక్ టోకెన్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం దక్షిణ మధ్య రైల
Wed 15 Sep 02:11:19.330257 2021
పసిపాప చైత్రబాయి పై లైంగిక దాడి చేసి హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని కెేవీపీఎస్్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు డిమాండ్ చేశారు. మంగళవారం కెేవీ
Wed 15 Sep 02:10:41.330793 2021
ప్రముఖ కవి, విమర్శకులు డాక్టర్ యాకూబ్... 'సిటీ కాలేజీ మఖ్దూం మొహియుద్దీన్ నేషనల్ అవార్డు...'కు ఎంపికైన నేపథ్యంలో, ఆ అవార్డును గురువారం ప్రదానం చేయనున్నారు.
నగరంలోన
Wed 15 Sep 02:07:04.914249 2021
బీజేపీ సీనియర్ నేత కొలన్ హనుమంతరెడ్డి కాంగ్రెస్లో చేరారు. మంగళవారం జూబ్లీహిల్స్ల్లోని మల్కాజిగిరి పార్లమెంటు కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్
Wed 15 Sep 02:06:04.301974 2021
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసులో పొందిన బెయిల్ను రద్దు చేయాలన్న తన పిటిషన్ను సీబీఐ కోర్టు నుంచి మరో కోర్టుకు బదిలీ చేయాలని వైసీపీ ఎంపీ కె రఘురామకష్ణ
Wed 15 Sep 02:05:07.414744 2021
సిమ్లాలో 1921 సెప్టెంబర్ 15న జరిగిన మొదటి ''ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్'' జరిగి 100 సంవత్సరాలైన సందర్భంగా బుధవారం 81వ ''ఆల్ ఇండియా అసెంబ్లీ స్పీకర్ల
Wed 15 Sep 02:04:40.467139 2021
సంతాన సాఫల్య కేంద్రం ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ ఏడాది కొత్తగా 11 కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఒయాసిస్ ఫెర్టిలిటీ సహ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ క
Wed 15 Sep 02:04:09.20606 2021
గురుకుల ఏకలవ్య పాఠశాలల ఆరో తరగతి ప్రవేశ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు మంగళవారం ఆ సంస్థ కార్యదర్శి డి.రోనాల్డ్రోస్ ఒక ప్రకటన విడుదల చేశారు. పూర్తి వివరాల కోసంtel
Wed 15 Sep 02:03:15.030776 2021
రాష్ట్రంలో తాజాగా 336 మందిలో కరోనా ఉన్నట్టు బయటపడింది. ఒకరు మరణించారు. మంగళవారం విడుదల చేసిన బులెటిన్లో పాజిటివ్ రేటు 0.43 శాతంగా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రం
Wed 15 Sep 02:02:35.227707 2021
మిషన్ భగీరథ పథకంలో పనిచేస్తున్న పంప్ ఆపరేటర్లు, లైన్మెన్స్, పిట్టర్లు, ఎలక్ట్రీషియన్లు, తదితర కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ మిషన్ భగీరథ కాంట్రా
Wed 15 Sep 02:01:58.099369 2021
రాష్ట్రంలో లా కోర్సుల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం గతనెల 23, 24 తేదీల్లో నిర్వహించిన లాసెట్ ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈ మేరకు లాసెట్ కన్వీనర్ జిబ
Wed 15 Sep 02:01:24.960143 2021
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్కేర్ మేనేజ్మెంట్, కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) సంయుక
Wed 15 Sep 01:59:48.529087 2021
తెలంగాణలో అమలవుతున్న పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా..? అని ప్రభుత్వరంగ సంస్థల కమిటీ చైర్మెన్ ఆశన్నగారి జీవన్రెడ్డి ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ రేవం
Tue 14 Sep 03:31:17.187327 2021
హంగూఆర్భాటాలు..రోజుకు లక్షలాది రూపాయల ఖర్చు..ఫార్చూన్, ఇన్నోవా కార్లతో కూడిన భారీ కాన్వారు...ఓ డీసీఎంలో పదుల సంఖ్యలో కెమెరాలు.. పెద్దపెద్ద టెంట్లు వేయించడాలు..అందులో ప్ర
Tue 14 Sep 03:21:05.296541 2021
రాష్ట్రంలోని దళితుల మనోభావాలు, వారి ఆర్థిక అవసరాలు, వారి స్థితిగతులు పరిశీలించడం ద్వారా దళితబంధు పథకాన్ని తెలంగాణ నలుదిక్కుల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని ముఖ
Tue 14 Sep 03:19:36.289406 2021
పుష్కలంగా నీళ్లు.. ఏ పంట పండించుకుందామన్నా.. రైతాంగం అంతా వరి సాగువైపే మొగ్గుచూపుతోంది. ఉమ్మడి రాష్ట్రంలోనే 10లక్షల మెట్రిక్ టన్నులు కూడా సేకరించని ఎఫ్సీఐ ఇప్పుడు స్వరా
Tue 14 Sep 03:26:40.488021 2021
లాభాల బాటలో నడుస్తున్న సిం గరేణి వంటి సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రయివే టీకరణ విధానాల కారణంగా తీవ్రనష్టం వాటిల్లే ప్రమాదముం దని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్య
Tue 14 Sep 03:22:09.930859 2021
వినాయక విగ్రహాల నిమజ్జనంపై తీర్పును సవరించాలని జీహెచ్ఎంసీ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను సోమవారం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు, జస్ట
Tue 14 Sep 03:26:26.619947 2021
అటవీ హక్కుల చట్టం, పీసా చట్టం అమలు చేయాలనీ, పోడు రైతులకు భూమిపై హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ వచ్చేనెల 5న పోడు రైతు రాస్తారోకో చేపట్టాలని అఖిలపక్ష సదస్సు నిర్ణయించింద
Tue 14 Sep 03:32:03.151763 2021
నిజాం రజాకార్లను తరిమికొట్టిన భైరాన్పల్లి సాయుధ పోరాట యోధుల స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య అన్నారు. సిద్దిపేట జిల్
Tue 14 Sep 02:34:44.262052 2021
గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ), కష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) నూతన చైర్మెన్లను కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ నియమించింది. ఈ మేరకు కేంద్
Tue 14 Sep 02:34:15.362977 2021
రంగారెడ్డి మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో 13 నెలల చిన్నారి అదృ శ్యం, హత్య కలకలం రేపింది. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్ర
Tue 14 Sep 03:32:56.536475 2021
ఉత్తర భారతదేశం నుంచి వలస కార్మికులను తీసుకొస్తున్న పరిశ్రమల యాజమాన్యాలు.. వారి శ్రమను దోపిడీ చేస్తున్నాయని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య అన్నారు. పారిశ్రామికీక
Tue 14 Sep 02:30:46.160576 2021
పంచాయతీ, మున్సిపల్ కార్మికులకు రాష్ట్రప్రభుత్వం పెంచిన వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు కదం తొక్కారు. సోమవారం గ్రామ పంచాయతీ, మున్సిపల్
Tue 14 Sep 03:31:01.454739 2021
తెలంగాణ ప్రభుత్వం రూ.6283.68 కోట్ల బకాయిలను చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (జెన్కో) తెలంగాణ హైకోర్టులో రిట్ దాఖలు చేసింది. ఏజీ జెన్కో
Tue 14 Sep 03:29:52.449536 2021
డ్రగ్స్, మనీ లాండరింగ్ కేసులో నటుడు నవదీప్ను ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం ప్రశ్నలతో ముంచెత్తారు. అదే సమయంలో ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ విక్రమ
Tue 14 Sep 03:28:37.965176 2021
''కొత్త వేరియంట్ వస్తే తప్ప మూడో వేవ్ వచ్చే అవకాశం లేదు. అలా అని ముప్పు తొలగిపోయిందని అనుకోవద్దు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. మాస్కు తప్పనిసరిగా ధరించాల్సిందే.
Tue 14 Sep 02:16:19.890973 2021
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి మతం రంగు పులిమి, దాన్ని వర్గపోరాటంగా కాకుండా హిందూ, ముస్లింల కొట్లాటగా బీజేపీ చిత్రికరించే ప్రయత్నం చేస్తున్నదని కవులు గర్హించారు. సాయుధ ప
Tue 14 Sep 02:14:15.478295 2021
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (టీడీఎస్) పదిశాతంను కట్ చేయొద్దని తెలంగాణ ఇంటర్ విద్యా
Tue 14 Sep 02:12:35.72002 2021
జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉపాధ్యాయులు, ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలను తక్షణమే కొత్త జిల్లాలకు బదిలీలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్యూటీఎఫ్) డిమాండ్
Tue 14 Sep 02:10:48.697973 2021
విభజన హామీలను అమలు చేయకుండా బీజేపీ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. ఎమ్మెల్యేలు దాస్యం వినరు భాస్కర
Tue 14 Sep 02:09:43.232433 2021
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ, చాకలి ఐలమ్మ విగ్రహాలను వెంటనే ట్యాంకు బండ్పై ప్రతిష్టించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధికార ప్రతినిధి దాసు సురేష్ సోమవారం ఒక ప్రకటన
Tue 14 Sep 02:08:50.877022 2021
మహిళల భద్రత కోసం రాష్ట్రంలో పోలీసుశాఖతో పాటు ఇతర విభాగాలతో తెలంగాణ మహిళా కమిషన్ సమన్వయంచేసుకోవాలని పార్లమెంట్ సభ్యురాలు డా. హీనా విజరు కుమార్ గవిత్ పేర్కొన్నారు. ఆమె
Tue 14 Sep 02:05:40.524393 2021
బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారిందనీ, ఉత్తరకోసా ఒడిశాకి పశ్చిమ వాయువ్వ దిశలో కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నా
×
Registration