Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Mon 20 Sep 01:38:44.557214 2021
ఆర్టీసీ బస్సులో వినాయకుడు నిమజ్జనానికి తరలివెళ్లాడు. టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ లక్డీకపూల్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని నిమజ్
Mon 20 Sep 01:37:59.791842 2021
ప్రధానోపాధ్యాయులపై మానసిక ఒత్తిడి లేకుండా ఎస్ఎంసీ నిధులు వినియోగించుకునేలా క్షేత్రస్థాయిలో సమస్యలను పరిగణనలోకి తీసుకొని నూతన మార్గదర్శకాలను ఇవ్వాలని తెలంగాణ స్టేట్ గెజి
Mon 20 Sep 01:34:07.718357 2021
కరోనా తర్వాత దేశంలో అసాంక్రమిక వ్యాధులు (వ్యాప్తి చెందని వ్యాధి) పెరుగుతున్నాయని అపొలో స్పెక్ట్రా ఆస్పత్రి గుండె శస్త్ర చికిత్స నిపుణులు పద్మశ్రీ డాక్టర్ దాసరి ప్రసాద్ర
Mon 20 Sep 01:27:19.982218 2021
సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయల విలువైన 2,988.22 కిలోల హెరాయిన్ను గుజరాత్లోని ముంద్రా పోర్టులో ఆదివారం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) అధికారులు స్వ
Mon 20 Sep 01:26:02.345457 2021
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశానికి మరోసారి రాష్ట్ర మంత్రి కె. తారకరామారావు కి ఆహ్వానం లభించింది. వచ్చే సంవత్సరం జనవరి 17 నుంచి 21వ తేదీ వరకు దావోస్ లో ఈ సమావేశం జరగనుంది
Mon 20 Sep 01:25:30.681291 2021
ఆర్టీసీ బస్సు, ఆటో ఢ కొని ముగ్గురు మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం మద్దిమడుగు సమీపంలో ఆది
Mon 20 Sep 01:25:01.011974 2021
రాష్ట్రంలో తాజాగా 173 మందిలో కరోనా ఉన్నట్టు బయటపడింది. ఒకరు మరణించారు. ఆదివారం విడుదల చేసిన బులెటిన్లో పాజిటివ్ రేటు 0.49 శాతంగా ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంల
Sun 19 Sep 03:27:25.766675 2021
'డ్రగ్స్తో నాకేం సంబంధం. నా రక్తం, వెంట్రుకలు ఇస్తాను. నేను ఏ పరీక్షలకైనా సిద్ధం. రాహుల్ గాంధీ ఇస్తారా?. ఎవరో ఏదో చేస్తే నాకేం సంబంధం. ఈడీకి లెటర్ ఇచ్చిన వాడు బఫూన్.
Sun 19 Sep 03:27:39.790771 2021
సెప్టెంబర్ 17ను అడ్డం పెట్టుకుని రెండు మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు బీజేపీ గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నదని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి విమర్శించారు.
Sun 19 Sep 03:29:02.836231 2021
ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న పాలకులు బ్రిటీషోళ్ల కంటే దుర్మార్గులనీ, కార్మికులను కట్టుబానిసలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని సీఐటీయూ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శ
Sun 19 Sep 03:29:18.15043 2021
ఒక నిందితుడు మరణించటంతోనే నేరాలకు అడ్డుకట్టపడదనీ, నేరాలకు కారణమవుతున్న మూలాల నిర్మూలన జరగాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లోని సింగరేణి కాలనీలో చిన్నారిపై ల
Sun 19 Sep 03:28:40.285626 2021
కేంద్రంలోని మోడీ సర్కారు విధానాలకు వ్యతిరేకంగా సోమవారం నుంచి అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరిగే ఉద్యమాలు జరుగుతాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పార
Sun 19 Sep 03:32:34.652229 2021
రాష్ట్రంలో 2021-22 విద్యాసంవత్సరంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తొలివిడత కౌన్సెలింగ్లో సాంకేతిక విద్యాశాఖ సీట్లు కేటాయించింది. ఈ మేరకు సాంకేతిక విద
Sun 19 Sep 03:31:59.438795 2021
'మహిళలపై హింస, అత్యాచారాలు, అఘాయిత్యాలకు సంబంధించి సమస్యను పైపైన కాకుండా దాని మూలాల్లోంచి చూడాలి... అప్పుడే సరైన పరిష్కారం దొరుకుతుంది...' అని పలువురు వక్తలు వ్యాఖ్యానిం
Sun 19 Sep 03:33:06.813484 2021
హబ్సి గూడలో గణపతి లడ్డూవేలం పాట రసవత్తరంగా సాగింది. లడ్డూవేలంలో పలువురు ప్రముఖులు పాల్గొనటంతో లడ్డూకు భారీ పోటీ ఏర్పడింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, రియల్ ఎస్టేట్ వ్యాప
Sun 19 Sep 03:33:16.450768 2021
కైటెక్స్ గ్రూప్ రాష్ట్రంలో రూ.2,400 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందనీ, దీనివల్ల ప్రత్యక్షంగా 22వేల మందికి ఉద్యోగావకాశాలు, పరోక్షంగా 18వేల మందికి ఉపాధి లభిస్
Sun 19 Sep 03:35:00.643035 2021
అన్ని జిల్లాల్లో పోలీస్ కంప్లైంట్ అథారిటీ (పీసీఏ)లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పీపుల్స్ ఫ్రంట్ ఫర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ (పీఎఫ్ఆర్ఐ) ప్రధాన కార్యదర్శి కె ప
Sun 19 Sep 03:30:41.253039 2021
ఇంజనీరింగ్ విద్యా బోధనలో మర్రి లక్ష్మణ్ రెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అగ్రగామిగా నిలుస్తోంది. సువిశాలమైన 52 ఎకరాల క్యాంపస్తో విద్యార్థులకు అత్యాధునిక సదుపాయాల
Sun 19 Sep 02:41:00.407948 2021
ఇంటర్ సెకండియర్ విద్యార్థులను వేధిస్తున్న ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం పరీక్షలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం (టీపీఏ) డిమాండ్ చేసింది
Sun 19 Sep 02:40:20.232496 2021
సెంట్రల్ టీచర్ ఎలిజబులిటీ టెస్ట్ (సీటెట్) నోటిఫికేషన్ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) శనివారం విడుదల చేసింది. సోమవారం నుంచి ఆన్లైన్లో దరఖా
Sun 19 Sep 02:39:08.31754 2021
తెలుగు చిత్ర పరిశ్రమలో అలజడి సృష్టించిన డ్రగ్స్ వ్యవహారంలో ప్రముఖ సినీ దర్శకులు పూరీ జగన్నాథ్, నటుడు తరుణ్లకు ఎఫ్ఎస్ఎల్ క్లీన్చిట్ ఇచ్చింది. వారిరువురి నుంచి సేకర
Sun 19 Sep 02:37:15.845723 2021
టీఎస్ఆర్టీసీ చైర్మన్గా నియమితులైన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారంనాడాయన హైదరాబాద్లోని మ
Sun 19 Sep 02:36:03.453079 2021
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఒక్క రోజులో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ నిర్వహించింది. శుక్రవారం ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 5.27 లక్షల మందికి టీకాలు ఇచ్చారు. ఈ మేరకు ఆ శాఖ శ
Sun 19 Sep 02:35:39.558701 2021
సాయుధ దళాల ఫ్లాగ్ డే ఫండ్ కోసం ఉద్యోగులు, కార్పొరేట్లు ఉదారంగా సహకరించాలని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ విజ్ఞప్తి చేశారు. ఈ ఫండ్కు విరాళాలను పెంచే పద్ధతులను అధ్యయనం చేయ
Sun 19 Sep 02:35:10.209614 2021
రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ను బార్ అండ్ రెస్టారెంట్ల అసోసియేషన్ అధ్యక్షులు శాగంటి మనోహర్ గౌడ్ ఆధ్వర్యంలో వచ్చిన ప్ర
Sun 19 Sep 02:34:38.549652 2021
ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల పోటీ పరీక్షలకోసం, తెలంగాణ నిరుద్యోగ యువతకు బీసీ స్టడీసర్కిళ్లు ఉచిత ప్రత్యక్ష శిక్షణ ఇవ్వనున్నాయి. కోవిడ్ సంక్షోభంతో ి ఆన్లైన్ ద్వారా కొన
Sun 19 Sep 02:34:07.618638 2021
హంతకుణ్ని శిక్షించాలనీ, చైత్ర కుటుంబానికి న్యాయం చేయాలని అడిగినందుకు తప్పుడు కేసులు బనాయిస్తున్నారనీ, వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలని గిరిజనసంఘాలు డిమాండ్ చేశాయి. అక్రమ
Sun 19 Sep 02:33:08.597713 2021
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో (పీఆర్ఎల్ఐ) భాగంగా నిర్వాసితులవుతున్న బండరావిపాకుల గ్రామానికి చెందిన 18 ఏళ్లు నిండిన 80 మంది పిటిషనర్లకు పునర్ నిర్మాణం, పునరావాసం,
Sun 19 Sep 02:32:36.661787 2021
రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ కు అమెరికాకు చెందిన డే స్ప్రింగ్ క్రిస్టియన్ యూనివర్సిటీ డాక్టరేట్ను ప్రదానం చేసింది. శనివారం ఇండో ఇజ్రాయెల్ ఫ్రెండ్షిఫ
Sun 19 Sep 02:32:02.920577 2021
ఇంటర్మీడియెట్లో ఎంపీసీ లేదంటే బైపీసీ అంటే క్రేజీ. అంటే ఇంజినీర్ లేదా డాక్టర్ కావడమే విద్యార్థుల లక్ష్యంగా ఉన్నది. అందుకనుగుణంగా ఎంపీసీ, బైపీసీలో ఎక్కువ మంది చేరుతున్నా
Sun 19 Sep 02:25:48.4577 2021
భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం పందిపంపుల గ్రామంలో ఇటీవల ఫారెస్టు అధికారులు, పోడు సాగుదార్లకు మధ్య జరిగిన వివాదానికి సంబంధించి పోడు రైతులను అరెస్టు చేయటం అక్రమమని తెలం
Sat 18 Sep 04:00:00.267297 2021
'కేంద్ర హోంమంత్రి అమిత్షా నిర్మల్ సభలో పాల్గొన్నారు. నిజంగా ఆయన దేశభక్తుడు అయితే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆర్ఎస్ఎస్, బీజేపీకి పాత్ర ఉందా?. నిజాం నిరంకుశ పాలనకు
Sat 18 Sep 03:58:43.173305 2021
భారతదేశాన్ని మతరాజ్యంగా మార్చడమే ప్రధాని నరేంద్రమోడీ లక్ష్యమని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా అన్నారు. ఆ దిశగానే తమకు సంబంధంలేని విషయాల్లో వారు జోక్యం చేసుకొని, చర
Sat 18 Sep 04:04:03.355991 2021
తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నది, పోరాడింది కాంగ్రెస్, కమ్యూనిస్టులేననీ,ఆ మహత్తర పోరాటంలో బీజేపీ పాత్ర సున్నా అని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి అన్నార
Sat 18 Sep 03:38:11.106646 2021
రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం ఈమేరకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేరిట అసెంబ్లీ కార్యదర్శి వి నరసింహాచార్యులు
Sat 18 Sep 04:02:30.528003 2021
రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా అన్నారు. రాష్ట్రంలో కారు స్టీరి
Sat 18 Sep 04:03:06.86866 2021
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ నియమితులు కానున్నారు. అలాగే ఏపీ హైకోర్టుకు న్యాయమూర్తిగా జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లాను నియమించనున్నట
Sat 18 Sep 04:01:47.34214 2021
నిరుద్యోగుల కోసం పరేడ్ గ్రౌండ్లో అక్టోబర్ 2 నుంచి డిసెంబర్9 వరకు నిరుద్యోగ ధర్మయుద్ధం చేస్తామని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ మెదక్ జిల్లా అధ
Sat 18 Sep 03:57:03.445169 2021
ఉపాధి కోరుకునే నిరుద్యోగికి ఉద్యోగం రాకపోతే.. ఆ ప్రభుత్వం కొనసాగే నైతిక హక్కు కోల్పోతుంది. మాకు అధికారమివ్వండి. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తా మంటూ...గద్దెనెక్కిన బీజేపీ
Sat 18 Sep 03:57:34.648084 2021
'వాళ్ల ఇండ్లు పందుల దొడ్లలా దుర్భరంగా ఉన్నాయి.. పందికొక్కులు, ఎలుకలతో సావాసం చేయాలి.. రేకులతో తాత్కాలిక రూమ్ల ఏర్పాటు. భద్రత లేదు. జీవితంపై భరోసాలేదు. సచ్చినా పట్టించుకు
Sat 18 Sep 04:05:22.681928 2021
రాచరికం, భూస్వామ్యం, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా సాగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం స్ఫూర్తితో ముందుకెళ్లాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్
Sat 18 Sep 03:14:46.127908 2021
దిగువ ప్రాంతాలకు వెళ్లే వరద నీటిని ఆపి సాగు, తాగునీటి అవసరాల తీర్చుకోవాలనే ఉద్దేశంతో నిర్మిస్తున్న చెక్డ్యామ్లపై పర్యవేక్షణ లేక పగుళ్లతో దర్శనమిస్తున్నాయి. వాటి నిర్మాణ
Sat 18 Sep 04:13:21.887322 2021
చైత్ర కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియాను ఇవ్వడంతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనీ, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టివ్వాలని శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కన
Sat 18 Sep 04:08:57.850664 2021
''అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ శాశ్వతమేమీ కాదు.. పదవులు వస్తుంటాయి.. పోతుంటాయి'' అని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి సంచ
Sat 18 Sep 03:10:02.119522 2021
మనది వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అనీ, మనకు జీతాలిస్తున్నది రైతులేననికేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, శ్రీ పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పూర్వ ఉపాధ్యక్షులు ఎన
Sat 18 Sep 04:12:39.754866 2021
కరోనా మహమ్మారితో ఐటీసంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కలిగించాయి. ఏడాదిన్నరగా ఇదేవిధానాన్ని కొనసాగిస్తున్నసంస్థలు త్వరలో ఆ ఆప్షన్కు స్వస్తి పలకనున్నాయి
Sat 18 Sep 02:54:56.142936 2021
తండాకు వెళ్లాలంటే రోడ్డు లేక నరకయాతన పడుతున్నామనీ, వెంటనే తమ తండాకు రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు ఎమ్మెల్యే సతీష్కుమార్ను అడ్డుకున్నారు. ఈ ఘటన సిద్దిపేట జిల్
Sat 18 Sep 02:54:11.772728 2021
ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో శుక్రవారం నాగార్జున సాగర్ డ్యాం 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయానికి 2,27,795 క్
Sat 18 Sep 02:53:17.236675 2021
సీపీఐ(ఎం) త్రిపుర కార్యదర్శి గౌతమ్దాస్ (70) మరణం పట్ల ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంతాపం ప్రకటించారు. కరోనా వ్యాధి సోకి కలకత్తాలో చికిత్స పొందుతూ గుర
Sat 18 Sep 02:52:47.857057 2021
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20న చేపడుతున్న డిమాండ్స్ డే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.సోమయ్య,
×
Registration