Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Tue 21 Sep 03:21:06.648575 2021
ప్రధాని మోడీ పుట్టక ముందు నుంచీ ఉన్నటువంటి ప్రభుత్వ పరిశ్రమలను అమ్మే అధికారం మోడీకి ఎవరిచ్చారని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన క
Tue 21 Sep 03:22:36.58765 2021
కేంద్ర ప్రభుత్వంలాగా ఆస్తులను అమ్ముకోమని, ఆర్టీసీ ఆస్తులను కాపాడుతామని టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్దన్ తెలిపారు. సంస్థకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు.
Tue 21 Sep 02:38:20.775555 2021
ఉమ్మడి నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ)ల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. అభివృద్ధి పేర ఏర్పాటైన ఈ కమిటీల్లో పెత్తందార్లు చేరి అణగారిన వర్గాలపై జులం
Tue 21 Sep 03:23:26.202798 2021
ఐద్వా రాష్ట్ర మహాసభలు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈనెల 24, 25, 26 తేదీల్లో జరగనున్నాయనీ, ఆ సభలను జయప్రదం చేయాలని ఆ సంఘం సీనియర్ నేత టి.జ్యోతి, రాష్ట్ర కార్యదర్శి మల్లు లక
Tue 21 Sep 03:23:59.167868 2021
రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలనీ, అర్హులందరికీ ఇండ్ల స్థలాలివ్వాలని టీడబ్ల్యూజేఎఫ్, హెచ్యూజే, టీబీజేఏ నేతలు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల డిమ
Tue 21 Sep 02:33:16.881785 2021
సమాజంలో మూఢనమ్మకాలు, అశాస్త్రీయ భావాలు పెరగడానికి ప్రజల్లో నిరక్షరాస్యత, విజ్ఞన ఫలాలు అందకపోవడంతోపాటు పురాణాలు, మత ఆచారాలు ప్రధాన కారణమని నవజాత శిశు వైద్యులు డాక్టర్ కాస
Tue 21 Sep 02:30:09.977983 2021
ఖమ్మం జిల్లా ఫారెస్టు ఆఫీసు ముందు ధర్నాలో వ్యకాస రాష్ట్ర అధ్యక్షులు బుర్రి ప్రసాద్ మాట్లాడుతూ..రెవెన్యూ, ఫారెస్టు సరిహద్దు భూవివా దాలను పరిష్కరించడానికి రాష్ట్ర వ్యాపిత
Tue 21 Sep 02:28:44.421319 2021
కేంద్రం దొడ్డు బియ్యం కొనబోమని ప్రకటించిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని.. ఇందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలని ఐటీ, పురపాలక
Tue 21 Sep 02:12:42.80823 2021
హౌసింగ్ బోర్డు, రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థల మధ్య ఒప్పందంపై వివాదం ఏర్పడితే అది విల్లాల కోసం డబ్బు కట్టినవాళ్లకు సమస్య కావొద్దని హైకోర్టు చెప్పింది. ఆ సంస్థల మధ్య వి
Tue 21 Sep 02:10:17.889516 2021
రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీలో పెంచిన లబ్దిదారుల వాటా ప్రభుత్వమే భరించాలని గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం(జీఎంపీఎస్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం
Tue 21 Sep 02:09:12.169161 2021
దేశంలోనే అత్యుత్తమమైన క్రీడా విధానాన్ని ప్రకటించటానికి కసరత్తు చేస్తున్నామని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ సి
Tue 21 Sep 02:07:45.818366 2021
ఇంటీరియల్ కర్నాటక నుంచి ఇంటీరియల్ తమిళనాడు మీదుగా కోమరిన్ తీరం వరకు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరిత ద్రోణి నెలకొనటం, పశ్చిమబెంగాల్, దాని పరిసర ప్రాంతా
Tue 21 Sep 02:05:19.891162 2021
ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి సరైన ఉద్యోగం లేక కుటుంబపోషణ కోసం జీహెచ్ఎంసీలో స్వీపర్గా పనిచేస్తున్న రజిని అనే మహిళకు అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్ (ఔట్సోర్సింగ్) ఉద
Tue 21 Sep 02:03:10.490411 2021
కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగ సంస్థలతో పాటు, స్టీల్ప్లాంట్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేస్తోందని, దీన్ని కార్మికలోకం ప్రతిఘటించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్ష
Tue 21 Sep 02:01:14.496816 2021
వరంగల్ నగరంలోని వెంకట్రామ జంక్షన్ సమీపంలోని గంగా ఆస్పత్రిలో డెలివరీ కేసులో కవల శిశువులు మృతి చెందిన ఘటన చర్చానీయాంశమైంది. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని బాధితు
Tue 21 Sep 02:00:23.300723 2021
భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు అడ్వెజరీ కమిటీని నియమించాలనీ, పెండింగ్లో ఉన్న నష్టపరిహారాల నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 4న చలో హైదరాబాద
Tue 21 Sep 01:59:00.567851 2021
వరంగల్ జిల్లా సంగెం- గీసుకొండ మండల పరిధిలో నెలకొల్పుతున్న కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కులో భూ నిర్వాసితులు సోమవారం గుడిసెలు వేసుకుని ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున
Tue 21 Sep 01:56:20.719054 2021
సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో సీపీఐ(ఎం) నాయకులపై అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు, అరాచకాలు, అక్రమ అరెస్టులు అధికమయ్యాయని పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
Tue 21 Sep 01:55:08.877463 2021
మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు కోడ్లను రద్దు చేయాలని ఐఎఫ్టీయూ డిమాండ్ చేసింది. ఐఎఫ్టీయూ జాతీయ కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద
Tue 21 Sep 01:54:09.673061 2021
భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగి.. భార్య ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో.. ఆమె తమ్ముళ్లు(బామ్మర్దుల) బావపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బావ సోమవారం మృతిచెందాడు. బల్మూర్ ఎస్ఐ రా
Tue 21 Sep 01:53:15.123898 2021
కొడుకు మృతితో మనస్తాపానికి గురై తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని మల్లూర్ గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్ఐ అహ్మద్ అలీ తెలిపిన వివర
Tue 21 Sep 01:52:20.564658 2021
బైక్పై వెళుతున్న వారిపై పిడుగు పడి తల్లీకొడుకు మృతి చెందగా, తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల
Tue 21 Sep 01:48:33.723772 2021
పర్యావరణ మార్పులను ఎదుర్కోవటమే మానవాళి ముందున్న అతి పెద్ద సవాల్ అని యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్(యూఎస్ ఎయిడ్) మిషన్ డైరెక్టర్ వీణారెడ్
Tue 21 Sep 01:46:06.52802 2021
గ్రామపంచాయతీ, మున్సిపల్ కార్మికులు, సిబ్బంది వేతనాలు పెంచాలనీ, జీపీలలో మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని అక్టోబర్ ఎనిమిదో తేదీన రాష్ట్ర వ్యాప్త సమ్మెకు తెలంగాణ మున్
Tue 21 Sep 01:41:29.968497 2021
రాష్ట్రంలోని క్లస్టర్ డిగ్రీ కాలేజీల్లో 2021-22 విద్యాసంవత్సరంలో మూడేండ్ల బీఏ హానర్స్ కోర్సును ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యామండలి, ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) నిర్ణయి
Tue 21 Sep 01:40:55.977195 2021
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకూ పాత పింఛన్ విధానం వర్తింపచేయాలని సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం (సీపీఎస్టీఈఏ) అధ్యక్షులు దాముక కమలాకర్, ప
Tue 21 Sep 01:40:27.500111 2021
రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సవరణ బిల్లును, లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఈనెల 27న తలపెట్టిన భారత్బంద్కు భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) సంపూ
Tue 21 Sep 01:38:16.455376 2021
వాతావరణ శాఖ హెచ్చరికలు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రైల్వే ట్రాకుల నిర్వహణ, వంతెనల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని రైల్వే అధికారులను దక్షిణ మధ్య రైల్
Tue 21 Sep 01:37:28.201775 2021
సెంట్రల్ టీచర్ ఎలిజబులిటీ టెస్ట్ (సీటెట్) రాతపరీక్షను రాష్ట్రంలో ఎనిమిది కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ప్రకటిం
Tue 21 Sep 01:36:20.431112 2021
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న పార్ట్టైం అధ్యాపకులు, మినిమం టైంస్కేల్ అధ్యాపకుల జీతాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు జూన్, జులై, ఆగస్టు మూ
Tue 21 Sep 01:35:34.62068 2021
రాష్ట్రంలో గురుకుల విద్యాలయాలు, కేజీబీవీలు, సంక్షేమ హాస్టళ్లను హైకోర్టు అనుమతి తీసుకుని వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్
Tue 21 Sep 01:34:43.380014 2021
రాష్ట్రంలో తాజాగా 208 మందిలో కరోనా ఉన్నట్టు బయటపడింది. ఇద్దరు మరణించారు. సోమవారం విడుదల చేసిన బులెటిన్లో పాజిటివ్ రేటు 0.45 శాతంగా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర
Tue 21 Sep 01:33:58.118216 2021
గ్రీనరీ పేరుతో హరితహారం పథకంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతూనే భారీ చెట్లను కొట్టేయడంపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. రవీంద్రభారతి ఆవరణలోని క
Tue 21 Sep 01:32:30.715164 2021
యువతరంలోని నైపుణ్యాలను వెలికితీసి, వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉన్నదని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కె తారకరామారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, యునిసెఫ్, యు
Tue 21 Sep 01:29:31.698617 2021
కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ అమలు కార్యాచరణపై గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) మరోమారు చర్చించింది. జీఆర్ఎంబీ
Tue 21 Sep 01:29:03.182149 2021
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమను ద్వేషిస్తూనే ఉన్నా తాము ప్రేమిస్తూనే ఉంటామని కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్ తెలిపారు. గాంధీభవన్లో సోమవారం జరిగిన మీడి
Tue 21 Sep 01:28:12.615569 2021
బీసీ అమ్మాయిలపై లైంగికదాడి, హత్య జరిగినా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వి.హనుమంతరావు విమర్శించారు. గాంధీభవన్ లో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హాజీప
Mon 20 Sep 03:36:14.875134 2021
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని రాజకీయ పార్టీల నేతలు విమర్శించారు. ప్రజాస్వామ్య హక్కుల రక్షణ, ప్రజాసమస్యల
Mon 20 Sep 03:39:00.541521 2021
''కార్మిక శాఖ అధికారులారా. పరిశ్రమల్లో 15 ఏండ్ల కింద జారీ చేసిన కనీస వేతనాల జీవోలు కూడా అమలు కావడం లేదు. వలస కార్మికులతో యాజమాన్యాలు గొడ్డుచాకిరీ చేయిస్తున్నాయి. బందరుదొడ
Mon 20 Sep 03:35:52.536085 2021
ఎన్కౌంటర్... ఎక్కడ, ఏ నేరం జరిగినా ఇప్పుడు వినిపిస్తున్న మాట! నేరమూ, శిక్ష ఎవరు నిర్ణయిస్తున్నారు? ప్రభుత్వాలు దేన్ని అమలు చేస్తున్నాయి? చట్టాలు, కోర్టులు మౌనం దాలుస్తు
Mon 20 Sep 03:39:14.645105 2021
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ, టీఆర్ ఎస్ యేతర పార్టీలు ఈనెల 22న ఇందిరాపార్కువద్ద తలపెట్టిన మహా ధర్నాకు సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీత
Mon 20 Sep 03:43:59.651533 2021
ఏ లక్ష్యాల సాధన కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలను తీసుకొచ్చారో అవి నెరవేరకుండానే వాటికి తూట్లు పొడిచే పనికి మోడీ సర్కారు పూనుకున్నదనీ, వాటిని ప్రయివేటీకరించే పనిలో పడ్డదని పలు
Mon 20 Sep 03:42:21.059984 2021
పేదల కోసం ఆహార భద్రతా చట్టం కింద ఇస్తున్న సబ్సిడీ బియ్యం దారి మళ్లుతున్నాయి. నిరుపేదలకు నోటిముద్దగా మారాల్సిన బియ్యం అక్రమ రవాణా అవుతున్నది. ఇది మాఫియాకు కాసుల వర్షం కురి
Mon 20 Sep 03:45:44.914809 2021
గ్రేటర్ హైదరాబాద్ జోన్, బస్భవన్, మియాపూర్ బస్బాడీ యూనిట్లలోని కార్మికులకు తక్షణం జీతాలు చెల్లించాలని టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఈమేరకు జేఏ
Mon 20 Sep 03:46:05.780601 2021
రైతు వ్యతిరేక మూడు చట్టాలతో పాటు విద్యుత్ సవరణ బిల్లు, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలనీ, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న జరిగే భారత్ బ
Mon 20 Sep 03:46:21.521224 2021
65వ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం అర్థగంట వ్యవధిలో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం వద్ద జరిగిన ఈ ఘటనల్లో ఐదుగురు దుర్మరణ
Mon 20 Sep 03:46:58.251703 2021
శ్రీ వెంకటసాయి వెల్ఫేర్ అసోసియేషన్ జస్వాల్ గార్డెన్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకు ముందు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎక్కాలా నందు పూజా
Mon 20 Sep 02:03:12.030575 2021
రాష్ట్రంలో రజక ఫెడరేషన్కు పాలకవర్గాన్ని నియమించాలని రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం గ్రేటర్ హైద
Mon 20 Sep 01:57:02.996947 2021
తమ గణేశ్ నిమజ్జన శోభాయాత్రను అగ్ర కులస్తులు అడ్డుకుని, మహిళలని చూడకుండా బూతులు తిడుతూ దూషించారని దళితులు ఆరోపించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామానికి
Mon 20 Sep 01:44:09.602751 2021
'మన భాష - మన యాస' - అనే తెలంగాణ భాష నిఘంటువు రచించిన మడిపల్లి భద్రయ్య నిన్న దివంగతులైనారు. వీరు తెలుగు సాహిత్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విజ్ఞాన సర్వస్వం, యాదాద్రి లక్ష
×
Registration