Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Fri 24 Sep 03:42:30.860317 2021
కొద్ది రోజుల క్రితమే దేశ రాజధానికి వెళ్లొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. మరోసారి ఢిల్లీ విమానమెక్కనున్నారు. శుక్రవారం ఆయన హస్తినకు బయల్దేరి వెళ్లనున్నారు. రాష్ట్ర అసెంబ్లీ,
Fri 24 Sep 03:42:55.329971 2021
కార్పొరేట్లకు తోత్తుగా మారిన మోడీ సర్కార్ కార్మికులను, రైతాంగాన్ని నిండా ముంచుతోందని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సీఐటీయూ రాష్ట్ర నాయకత్వం చే
Fri 24 Sep 02:45:52.876177 2021
కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తున్నది. ఈ ఏడాది జనవరి 15 తర్వాత మొదలెట్టిన వ్యాక్సినేషన్ కోసం రిస్కు
Fri 24 Sep 02:44:37.737714 2021
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బండరావిరాలలో దశాబ్దాలుగా పోరాడుతున్న మైనింగ్ జోన్ బాధితులకు న్యాయం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అ
Fri 24 Sep 02:43:28.870704 2021
సింగరేణి కాలరీస్ కంపెనీకి ప్రమాదం పొంచి ఉందనీ, సంస్థ సంక్షోభంలోకి వెళ్లే అవకాశం కనిపిస్తుందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర
Fri 24 Sep 02:42:14.335517 2021
కార్మికుల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయనీ, కార్మికవర్గ ఐక్యతతో ఈ ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య పిలుపు
Fri 24 Sep 02:31:10.142329 2021
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అధికారుల బృందం గురువారం బిల్డర్లతో సమావేశం అయ్యింది. హైదరాబాద్ 'అత్యంత నివాసిత నగరం' మార్పునపై ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం
Fri 24 Sep 02:30:12.995896 2021
వచ్చేనెల ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) వెల్లడించింది. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర
Fri 24 Sep 02:26:42.532635 2021
గ్రేటర్ హైదరాబాద్, శివారు మున్సిపాల్టీల్లో తాగునీరు, మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేల కోట్ల నిధుల్ని విడుదల చేసినట్టు పురపాలకశాఖ మంత్
Fri 24 Sep 02:19:13.775464 2021
నల్లగొండ జిల్లా ముషంపల్లి గ్రామంలో మహిళపై లైంగికదాడి.. హత్య ఘటన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నల్లగొండ పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన
Fri 24 Sep 02:17:32.336789 2021
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో పలు కీలక విషయాలు, అంశాలు, కేసు లాస్ చర్చించాల్సి ఉన్నదని న్యాయవాది వై
Fri 24 Sep 02:16:34.188771 2021
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్పై ఈనెల 27న రైతుసంఘాలు తలపెట్టిన భారత్బంద్కు యువజన సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో యువతీయువకులు స్వచ్చంధంగ
Fri 24 Sep 02:15:41.375391 2021
రాష్ట్రంలో గిరిజనులు సాగుచేసుకుంటున్న పోడు భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఐ(ఎం) శాసనసభాపక్ష మాజీ నాయకులు జూలకంటి రంగారెడ్డితో పాటు తెలంగాణ గిరిజన సంఘం డిమాండ్
Fri 24 Sep 02:14:32.395559 2021
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మూడు వేర్వేరు ఘటనల్లో టాస్క్ఫోర్స్ పోలీసులు గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్న 11 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి సుమారు రూ
Fri 24 Sep 02:12:29.916564 2021
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు పోటెత్తుతోంది. గురువారం సాయంత్రం 1.18లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరగా.
Fri 24 Sep 02:11:40.302734 2021
రాష్ట్రంలో తాజాగా 247 మందిలో కరోనా ఉన్నట్టు బయటపడింది. ఒకరు మరణించారు. గురువారం విడుదల చేసిన బులెటిన్లో పాజిటివ్ రేటు 0.47 శాతంగా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రం
Fri 24 Sep 02:10:22.777487 2021
నిషేధిత సీపీఐ(మావోయిస్ట్) కి చెందిన పలువురు యువ మిలీషియా సభ్యులు పోలీసులకు లొంగిపోయినట్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్దత్ తెలిపారు. గురువారం జిల్లా ఎస్పీ క
Fri 24 Sep 02:09:04.874994 2021
ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్పై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం పోతంగల్ రైతులు డిమాండ్ చేశారు. గురువారం పోతంగల్ ఎస్బీఐ బ్యాంకు ఎదుట ధర్నా నిర్వహించి,
Fri 24 Sep 02:08:01.955756 2021
ఎస్ఆర్ఐ ఇంటర్నేషనల్ (గతంలో స్టాన్ ఫోర్డ్ రీసెర్చ్ ఇనిస్టి ట్యూట్) మూలాలు కలిగిన ఇన్సూర్ టెక్ వెంచర్ వింగ్ స్యూర్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందాన
Fri 24 Sep 01:59:54.167171 2021
విద్యుత్ బిల్లుల బకాయిలు ఉన్నందున రాత్రి 10.30 గంటల తర్వాత విద్యుత్ సరఫరా నిలిపివేస్తా మంటూ వచ్చే మెసేజ్లు, ఫోన్కాల్స్ను నమ్మవద్దని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎమ్డీ జీ ర
Fri 24 Sep 01:56:48.093189 2021
దేశంలో తొలిసారిగా వేడినీళ్లతో విద్యుదుత్పత్తిని చేపట్టే జియో థర్మల్ కేంద్రాన్ని సింగరేణి కాలరీస్ సంస్థ నిర్మించనుంది. దీనికోసం కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ, సైన్స్ అండ్
Fri 24 Sep 01:54:12.574944 2021
ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి వేసిన రిట్ను గురువారం హైకోర్టు కొట్టేసింది. ఏపీలోని ఓబుళాపురం మైనింగ్లో జరిగిన భూమి సరిహద్దు వివాదం ఆంధ్రప్రదేశ్, కర్నాటకల మధ్య పరిష్కారం అయ
Fri 24 Sep 01:50:52.288914 2021
బీఎడ్ రెండేండ్ల కోర్సులో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్సెట్ రాతపరీక్ష ఫలితాలు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను ఉన్నత విద్
Fri 24 Sep 01:49:12.900193 2021
హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను పల్లె దవాఖానాలుగా పేరు మార్చిన నేపథ్యంలో వాటిలో మెడికల్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆరోగ్
Fri 24 Sep 01:48:39.043375 2021
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో దాదాపు 10 లక్షల టన్నుల చెరుకు పండిస్తున్నారనీ, అక్కడ ఏర్పాటు చేసిన ట్రైడెంట్ పంచదార ఫ్యాక్టరీని మూసివేయడం సరైంది కాదని తెలంగాణ రైత
Fri 24 Sep 01:48:08.09337 2021
మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి మహిళపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో జరిగింది. ఎస్ఐ సత్యనారాయణ తెలిపి
Fri 24 Sep 01:47:07.78654 2021
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా స్కీం వర్కర్లు గురువారం దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ, టీఆర్
Fri 24 Sep 01:45:54.424424 2021
జగిత్యాల జిల్లాలోని కోరుట్ల మండలం విద్యాధికారిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగుల నరేశంను సస్పెండ్ చేస్తూ విద్యాశాఖ తీసుకున్న చర్యలను వెంటన
Fri 24 Sep 01:45:25.031721 2021
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని హుస్నాబాద్ ప్రాంతంలోని అక్కన్నపేట, హుస్నాబాద్,కోహెడ,వరంగల్,హుజూరాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువత నుంచి డబ్బులు తీసుకుని మ
Fri 24 Sep 01:44:00.010194 2021
బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు సంబంధించి నిధులు, పరిపాలనా పరమైన అనుమతులను మంజూరు చేస్తూ సాగునీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. బస
Fri 24 Sep 01:43:34.093259 2021
వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో టీఎస్ ఐసెట్ ఫలితాలను ఉన్నత విద్యా మండలి చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి విడుదల చేశారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశానికి నిర్వహించిన ఈ
Thu 23 Sep 03:15:36.160501 2021
మరో మహౌద్యమానికి అంకురార్పణ జరిగింది. దానికి హైదరాబాద్ ఇందిరాపార్క్ వేదికైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రతిపక్షపార్టీల ఐక్య గ
Thu 23 Sep 03:15:59.999981 2021
అక్కడ కార్మికులు పరిశ్రమలకు వెళ్లడం ఒక్కనిమిషం లేటైనా దినమంతా పని కోల్పోవాల్సిందే. ఎంత వేడుకున్నా సరే నిష్పప్రయోజనం. వెనక్కి వెళ్లాల్సిందే. సాయంత్రం సమయం అయిపోయినా సరే అద
Thu 23 Sep 03:15:20.844829 2021
'మహిళలకు సంబంధించి మన పాలకులు బూజు పట్టిన సంస్కృతిని ప్రేరేపిస్తున్నారు... ప్రజల చేత ఎన్నుకోబడి, చట్ట సభల్లో మహిళల గురించి మాట్లాడాల్సిన ప్రజా ప్రతినిధులు, ఎంపీలు, మంత్రు
Thu 23 Sep 03:14:46.72708 2021
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ట్రైడెంట్ చక్కెర పరిశ్రమను వెంటనే ప్రారంభించాలనీ, లేని పక్షంలో ప్రగతి భవన్ను ముట్టడిస్తామని చెరుకు రైతులు రాష్ట్రప్రభుత్వాన
Thu 23 Sep 03:14:20.130363 2021
Thu 23 Sep 02:16:51.008469 2021
Thu 23 Sep 03:13:36.212345 2021
కోవిడ్ విలయ తాండవం చేస్తుంటే ఇప్పటి వరకూ అత్యవసర ముందుల లిస్ట్ను ఎందుకు ప్రకటించలేదని రాష్ట్ర హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 'ఎంతోమంది అమాయక జనం కోవిడ్ మ
Thu 23 Sep 03:12:52.409468 2021
రాష్ట్ర ప్రభుత్వం దొడ్డిదారిన సివిల్ సప్లరు శాఖకు తరలించిన రూ.1004 కోట్లను వెంటనే తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో జమచేయాలనీ, బోర్డుకు అడ్వైజరీ కమిటీన
Thu 23 Sep 02:10:54.329356 2021
షెడ్యూల్డు పరిశ్రమల జీవోలను సవరించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు డిమాండ్ చేశారు. ఆ సంఘం అక్టోబర్ 8న నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త సమ్మె పోస్టర
Thu 23 Sep 03:12:10.064494 2021
మరో మహౌద్యమానికి శ్రీకారం జరిగింది. 2000 సంవత్సరంలో సమైక్య రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగిన ప్రజాఉద్యమం తర్వాత ఆ స్థాయిలో ప్రతిపక్షపార్టీలన్నీ ఏకమై కేంద
Thu 23 Sep 03:17:06.177503 2021
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆదాయం తక్కువ.. ఖర్చులు ఎక్కు వగా ఉండటంతో అప్పుల్లో కూరుకుపోయింది. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేక, కాంట్రాక్టర్లకు బి
Thu 23 Sep 03:17:43.248989 2021
కరోనా జనసామాన్యానికి మహమ్మారి. కానీ కార్పొరేట్ ఆస్పత్రులకు కాసుల వర్షం కురిపించే వరప్రదాయని. కరోనా మొదటి వేవ్లో ప్రభుత్వాస్పత్రులకే పరిమితమైన చికిత్సకు తమకు కూడా అనుమతి
Thu 23 Sep 03:18:08.008984 2021
మూడు నాలుగు నెలల్లో ఆర్టీసీ లాభాల బాట పట్టకుంటే సంస్థను ప్రయివేటీకరిస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు హెచ్చరించినట్టు ఆ సంస్థ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్ చెప్పారు.
Thu 23 Sep 03:18:48.54272 2021
వచ్చే యాసంగి సీజన్ నుంచి ధాన్యం కొనుగోలు చేయబోమన్న కేంద్ర ప్రభుత్వం.. ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లాలంటున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనల నేపథ్యంలో అటు రైతులు.. ఇలు మిల్లుల పరిస
Thu 23 Sep 01:59:38.967657 2021
రాష్ట్రంలో హమాలీ కార్మికులకు వెల్ఫేర్బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షు
Thu 23 Sep 01:58:46.21688 2021
సింగరేణి సంస్థ ఏర్పాటు చేస్తున్న 300 మెగావాట్ల సోలార్ ప్లాంట్లలో ఇప్పటికే 172 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణం పూర్తయి విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా, కొత్తగూడెంలో నిర్మించిన
Thu 23 Sep 01:57:50.903513 2021
'మమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ ప్రాజెక్ట్ పనులు చేపడుతున్నారు. మొదటి సారి భూములు కోల్పోయిన వారికి పూర్తిస్థాయి నష్టపరిహారం రాకముందే ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని పెం
Thu 23 Sep 01:56:59.972736 2021
Thu 23 Sep 01:56:25.174206 2021
×
Registration