Tue 28 Jul 15:30:15.033979 2020 దాశరథి కృష్ణమాచార్యుల వారువెంకటాచార్యుల, వెంకటమ్మల బిడ్డడుశతాబ్దాల తరబడి గుర్తుండిపోయే వైతాళికులు, "నా తెలంగాణ కోటి రతనాల వీణ" అని వక్కాణించిన, నైజాం ప్రభుత్వాన్ని ఎదిరించిన తెలంగాణ సారధి కారాగార గోడలే పుస్తకాలుగా పలు రచనలు చేసికృతులేనా గొంతుకకూ పనిచ్చిఆకాశవాణిలో ప్రయోక్తయై ఉష్ణ మండలం, శీతల మండలం అని లేవన్నట్లురెండిటా దూసుకుపోయి ఆచార్యుల వారు విశాఖ వాసులకు మరింత నచ్చే "ఆ చల్లని సముద్ర గర్భం" అంటూ కృష్ణమాచార్యుల వారు లిఖించారు సాహితీ రంగంలో వారికెంతో స్ఫూర్తివంతం దాశరధి వారికదే ఘన నివాళి - ఉండవిల్లి సుజాతా మూర్తి, విశాఖపట్నం,ఫోన్:74166 05529