నవ తెలంగాణ - పాలకుర్తి
కన్నాల గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన బుట్టి మొండయ్య కుటుంబాన్నిపెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ పుట్ట మధూకర్ పరామర్శించారు.అనంతరం ఆయన చిత్రపటానికి పులా మాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఛైర్మన్ వెంట కన్నాల సర్పంచ్ చంద్రకళ రామస్వామి, ఎంపీటీసీ ఎంఏ అతిక్, దయానంద్, చిందం శంకర్ తదితరులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 13 Apr,2021 04:20PM