నవతెలంగాణ కంటేశ్వర్
డా. బి.ఆర్ అంబేద్కర్ 130 వ జన్మదినాన్ని పురస్కరించుకుని నగరంలో గల పులాంగ్ చౌరస్తాలో గల బాబా సాయబ్ కాంస్య విగ్రహానికి టి ఎన్ జి ఓ ఎస్ పక్షాన పూలమాలతో నివాళ్ళర్పించి, స్మరించుకున్నారు. తదనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఎన్జీవో ఎస్ జిల్లా అధ్యక్షులు కిషన్ మాట్లాడుతూ.. అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఆ మహానుభావుని ఆశయ సాధనకు టీ ఎన్ జీ ఓ ఎస్ ఎల్లవేళలా కృషిచేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టి ఎన్జీవోస్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 Apr,2021 06:21PM