నవతెలంగాణ -సుల్తాన్ బజార్
పండిట్ దీన దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగాజాంబాగ్ డివిజన్ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్ శనివారం కోఠి ఫిరోజ్ గాంధీ పార్క్ ఆవరణలో మొక్కలు నాటారు. జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, అనిల్ యాదవ్, అమర్ సింగ్, రామకృష్ణ, రేణుక, శ్రీనివాస్, బబ్లు, జిహెచ్ఎంసి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Sep,2021 06:39PM