నవతెలంగాణ-ధర్మసాగర్
మండలంలోని పెద్దాపెండ్యాల గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ గ్రామ యూత్. అధ్యక్షులు తోట వినయ్ తండ్రి తోట ఆగయ్య ఇటీవల మరణించగా ఆయన దశదిన కార్యక్రమం నిర్వహించారు. అందులో ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య శనివారం పాల్గొని ఆగయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వారితో పాటు గ్రామ రైతు బంధు సమితి కన్వీనర్ డ చిల్పూర్ దేవస్థానం డైరెక్టర్ నిమ్మ రాజిరెడ్డి , ఘనుపూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ అక్కేనపల్లి స్వర్ణలత-బాలరాజు , గ్రామశాఖ అధ్యక్షులు వల్లాల రాజు , ఉపసర్పంచ్ శివాకర్ రెడ్డి , గంగాధర్ రెడ్డి , ఆకారపు ప్రశాంత్, ప్రజాప్రతినిధులు , ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Sep,2021 06:56PM