నవతెలంగాణ-భిక్కనూర్
టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి,పట్టణ అధ్యక్షుడు అంబల్ల మల్లేశంను ఆదివారం పట్టణ సర్పంచ్ తునికి వేణు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ గుడిసె యాదగిరి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నందా రమేష్, జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గజ్జల బిక్షపతి, ఉప సర్పంచ్ బోడ నరేష్, డిసిసిబి డైరెక్టర్ లింగాల కిష్ణ గౌడ్, రైతుబంధు మండల కన్వీనర్ రామచంద్రం, ఆలయ కమిటీ చైర్మన్ అందే మహేందర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ భూమయ్య, సొసైటీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, ఎంపీటీసీ ఉప్పల బాబు, మాజీ సర్పంచులు బండి రాములు, నాగభూషణం గౌడ్, టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ముదాం సత్తయ్య,బొండ్ల శెఖర్, ప్రభాకర్ , గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Sep,2021 03:36PM