- కాంగ్రెస్ పార్టీ ఆర్థిక సహాయం
నవతెలంగాణ-ఏటూరునాగారం : మండల కేంద్రంలో రిక్షా కార్మికుడు జనగాం లక్ష్మయ్య, పక్షవాతం రాగ తలలో బ్లడ్ గడ్డ గట్టగా గత 5నెలలుగా బెడ్ మీద బాధపడుతుండగా నిన్న చనిపోగా వారి కుటుంబాన్ని పరామర్శించి జనగాం లక్ష్మయ్య మృతి వారి కుటుంబానికి చాలా తీరని లోటు అని అతనికి ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి ఉన్నారని వారికి పేద కుటుంబమని రిక్షా నడుపుకుంటూ వారి కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతను చనిపోవడంతో ఆ కుటుంబం పరిస్థితి రోడ్డు మీద పడిందని వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వారి భార్యకు జనగాంభాగ్యకు 1000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. వారి కుటుంబానికీ అండగా ఉంటామని చిటమట రఘు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చిటమట రఘు. Ex MPTC వావిలాల నరసింహారావు, మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్నయ్య మండల ఉపాధ్యక్షుడు ఎండి రియాజ్ గియా, వి.నర్సింగరావు,తదితరులు పాల్గొన్నారు
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 24 Jun,2022 07:01PM