Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాచారం: సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డ అన్నారు. శుక్రవారం మల్ల్లాపూర్ డివిజన్లో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీలను ప రిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని భరోసానిచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మల్లాపూర్ డివిజన్ అధ్యక్షులు పళ్ల కిరణ్కుమార్రెడ్డి, పొన్నాల మహేందర్, జబ్బర్, భాస్కర్, హుస్సేన్, రాపోలు శీను, మొయిజ్ పాల్గొన్నారు.