Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్బజార్
కరోనా కేసులు విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, ప్రభుత్వ మార్గదర్శ కాలను పాటించాలని సుల్తాన్ బజార్ ఇన్స్పెక్టర్ సుబ్బరామిరెడ్డి సూచించారు. శుక్రవారం కోఠి ఆంధ్ర బ్యాంక్ చౌరస్తా వద్ద ర్యాలీ నిర్వహించి మాస్కు ధరించాలని ప్రజలకు అవగాహన కల్పిం చారు. బయటకు వచ్చినా, జనంలో ఉన్నా మాస్కు తప్పనిసరిగా పెట్టుకోవాలన్నారు. మాస్కు లేకుం డా బయటకువస్తే జరిమానాతోపాటు కఠిన చర్య లు ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఎస్ఐలు నరే ష్, లింగారెడ్డి. సుజాత. శ్వేత పాల్గొన్నారు.