Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
స్వాతంత్య్ర వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా స్వతంత్ర ఫలాలు ఇంకా అందరికీ అందలేదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, స్వాతంత్ర అమతోత్సవ్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ కేవీ రమణ అన్నారు. ఏసీ.గార్డ్స్లోని రమణ కార్యాలయంలో సోమవారం ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో అమతోత్సవ్ స్ఫూర్తితో స్వతంత్ర సమరయోధులు హుస్సేనయ్యను సత్కరించారు. బీసీ కమిషన్ పూర్వ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్ రావు, మాగంటి ప్రసాద్, రామచందర్, పాల్గొనగా ఆకృతి సుధాకర్ అధ్యక్షత వహించి హుస్సేన్ను పరిచయం చేశారు.