Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-సుల్తాన్బజార్
కోఠిి ఈఎన్టి (చెవి ముక్కు గొంతు) ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్లు నేటి నుండి కొనసాగు తాయని ఆసుపత్రి సూపరిెండెంట్ డాక్టర్ శంకర్ తెలిపారు గురువారం ఆయన మాట్లాడుతూ.. ముగ్గురు వైద్యులకు, ఇద్దరు నర్సులకు కోవిడ్ సోకడంతో ముందు జాగ్రత్త చర్యగా ఆపరేషన్ థియేటర్లను శానిటైజ్ చేసేందుకు రెండు రోజులపాటు ఆపరేషన్లను వాయిదా వేశామన్నారు. రోగులు ఎలాంటి ఇబ్బందులు గురికావద్దన్న ఉద్దేశంతోనే వాయిదా వేశామని. శుక్రవారం నుండి ఆపరేషన్లను కొనసాగిస్తామని తెలిపారు.