Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
మాస్క్ లేనివారికి పోలీ సులు రూ.వెయ్యి జరిమానా విధిస్తున్నారు. బుధవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంజాగుట్ట నుంచి ఎల్వి.ప్రసాద్ మార్గంలో వెళ్లే వాహనదారులను సెక్టార్ ఎస్ఐ రాంబాబు ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. ఈ పర్యవేక్షణలో పట్టు బడిన పలువురికి జరిమానా విధించారు.