Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
రామంతపూర్ డివిజన్ వార్డు కార్యాలయాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్రెడ్డి బుధ వారం స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణితో కలిసి ప్రారం భించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవే ళలా అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజల ఆదరాభి మానాలు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, హబ్సిగూడ డివిజన్ కార్పొరేటర్ కక్కిరేణి చేతనా హరీష్, మాజీ కార్పొరేటర్ పరమేశ్వర్రెడ్డి, బీజేపీ సీనియర్ లీడర్స్, కార్యకర్తలు, మహిళా లీడర్స్, తదితరులు పాల్గొన్నారు.