Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
అంబేద్కర్ జయంతి వేడుకలు గోల్నాక డివిజన్ పరిధిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్గౌడ్, మాజీ కార్పొరేటర్ కె.పద్మావతిరెడ్డి, సీపీఐ(ఎం) నాయ కులు ఎం. మహేందర్, టీఆర్ఎస్ నాయకులు బి. లింగంగౌడ్, నర్సింగ్ యాదవ్, నర్సింగ్ ముదిరాజ్, సంజీవ్, తదితర నాయకులు పాల్గొన్నారు.