Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కంటోన్మెంట్ బోర్డు వర్స్షాప్ వద్ద బోర్డు సిబ్బంది ఏర్పాటు చేసిన మహనీయులు అంబేద్కర్, బాబు జగ్జీవన్రావు విగ్రహాలను బుధవారం కంటోన్మెంట్ బోర్డు అధ్యక్షులు అజిత్ చంద్ర, బోర్డు సీఈవో అజిత్రెడ్డి ఆవిష్క రించి మాట్లాడారు. బోర్డు వర్క్షాప్ ఎదుట మహనీ యుల విగ్రహాలను ఏర్పాటు చేయడాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు ఇంజినీరింగ్ అధికా రులు, శానిటరీ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.