Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
ఉప్పల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డికి శుక్రవారం ఉప్పల్ డివిజన్ న్యూ భరత్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు కమ్యూనిటీ హాల్ నిర్మాణం, డ్రైనేజీ, కాలనీ సమస్యలపైన వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ డివిజన్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ వేముల సంతోష్ రెడ్డి, న్యూ భరత్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెస ిడెంట్ కాడిగే శేఖర్, జనరల్ సెక్రెటరీ గడ్డం శ్రీనివాస్, శ్రీకాం త్, ఆన్య వెంకటేష్, వీరేష్, లక్ష్మీనారాయణ, పల్లె నర్సింగ ్రావు, కొంగల శ్రీధర్, సాయి రాజిరెడ్డి, రవి నాయక్, తదితరులు పాల్గొన్నారు.