Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
కరుణా లాక్టో నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలు, రోగుల బంధువులకు గడిచిన 26 రోజులుగా సుమారు రోజుకు రెండు వందల మందికి స్వచ్ఛమైన శాకాహారం అందించినందుకు గాను, బీఆర్ సి 2018 ను ప్రకటించిన సందర్భంగా సోమవారం ట్విన్ సిటీస్ తెలంగాణ గవర్నమెంట్ డ్రైవర్స్ సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ.ఏ.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ముహమ్మద్ యూసుఫ్ఉద్దీన్, సభ్యులు రామారావు, రాజేందర్ కలిసి నాంపల్లిలోని గహకల్ప కార్యాలయంలో డాక్టర్. ఏస్.ఎం.హుస్సేని (ముజీబ్) , జిల్లా కార్యదర్శి ఏస్.విక్రం కుమార్ , ఉపాధ్యక్షులు ఉమర్ ఖాన్ సన్మానించారు. కారిక్రమములో సభ్యులు ఈ.నరేష్ కుమార్, వైదిక్ శస్త్ర పాల్గొన్నారు.