Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
ఏ శ్వాసలో జేరితే గాలి గాంధర్యమవుతున్నదో' గాయని చిత్ర పాడిన మధుర గీతాలను యువ గాయని గాయకులు హద్యంగా పాడి శ్రోతలను రసానందంలో ముంచెత్తారు. శ్రీత్యాగరాయ గాన సభలో 'రైజింగ్ సింగింగ్ స్టార్స్' సంస్థ నిర్వహణ లో ప్రముఖ గాయని చిత్ర పాడిన పాటలను త్రినాథ్ పోల, భరద్వాజ్, సూర్య, రవి, మోహన్లతో కీర్తి, లక్ష్మి శ్రావణి, ప్రమీల, మానస, గాయత్రిలు ఆలపించారు. గాయని రేణుక, జి.చంద్రశేఖర్, తదితరులు పాల్గొని గాయకులను అభినందించారు