Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మలక్పేట్
కార్పొరేట్ హోమియో వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలనే తపనతో సత్యం హోమియోపతి 2019లో ప్రారంభించబడిందని చైర్మెన్ గుజ్జ సత్యనారాయణ అన్నారు. 3వ వార్షికోత్సవం సందర్బంగా మంగళవారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న ఆర్టీసీ భవన్ లో ఉచిత 2మియో వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ క్యాంపు ఆర్టీసీ కార్మికుల కోసం ఏర్పాటు చేశామన్నారు. ఈ శిబిరంలో నెలకు సరిపడా ఉచిత మందులను అందజేస్తామని, కార్మికులందరూ సద్వినియోగం చేసుకోవాలని గుజ్జ సత్యనారాయణ కోరారు. సత్యం హోమియోపతి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రాజేష్ కుమార్, డాక్టర్ బ్లెసి మౌనిక పాల్గొంటారని, మరిన్ని వివరాల కోసం ఫోన్.9121219595 7337477171 సంప్రదించాలని కోరారు.