Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉచిత వ్యాక్సినేషన్ను ప్రజలందరూ ఉపయోగించుకోవాలని హబ్సిగూడ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్ సూచించాసరు. బుధవారం హబ్సిగూడ డివిజన్ స్ట్రీట్ నెంబర్-1 జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో జరుగుతున్న వ్యాక్సినేషన్ సరళీని పరిశీలించారు. కార్యక్రమంలో ఆఫీసర్ రమాదేవి, డాక్టర్ భాను, సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ బోమ్మగోని కైలాష్పతి గౌడ్, సంజరు, జిల్లేల రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రంగరవి, ప్రధాన కార్యదర్శి చెల్లోజు ఎల్లాచారి, చింతకింది ప్రవీణ్, బానోత్ రమేష్ నాయక్, మహిళా మోర్చ ప్రధాన కార్యదర్శి రేష్మ, పాశం ప్రవీణ్, అల్కాపురి సురేష్, ముశిగంపల శివగౌడ్ పాల్గొన్నారు.