Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
గత రెండు రోజులుగా తెలంగాణ. సంగీత, నాటక అకాడమీ నిర్వహణలో రవీంద్రభారతిలో జరుగుతున్న నృత్యోత్సవ్ గురువారం భిన్న నాట్య ప్రక్రియల ప్రదర్శనలతో ముగిసింది. కథక్ అంజి బాబు శిష్యులు కథక్ నత్యాన్ని, మైథిóలి బందం మోహిని అట్టం ప్రక్రియలో పదం అంశం, ప్రియాంక మరాఠీ నత్యం మణాళిని తదితర బందాలు కూచిపూడి నత్యాం శాలతో రసభరితం చేశారు. అకాడమీ చైర్మెన్ బాద్మి శివకుమార్ నత్యోత్సవ్ విజయవంతమైందని హర్షం వ్యక్తం చేశారు. మూడు రోజులుగా జరిగిన ప్రదర్శనలో కొందరికి పలుమార్లు అవకాశం కల్పించటం జంటనగరాల్లో ఉన్న మరి కొన్ని సంస్థల వారికి సమాచారం లేనందున అవకాశం లేకపోవటం వంటి లోపాలను గమనించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.