Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
గౌతమ్నగర్ డివిజన్ పరిధిలో స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాముయాదవ్ ట్రాఫిక్ సీఐ సుధీర్కుమార్తో కలసి త్వరలో లాలగూడ నుంచి జేఎల్ఎస్ఎన్ మీదుగా ఇందిరా నెహ్రూ నగర్ బీహార్ బంతి వరకు త్వరలో బస్ నడుస్తున్నందున రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలుపరాదని ప్రజలకు ఎనౌన్స్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాముయాదవ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.