Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్ బజార్
గ్రామీణ ప్రాంతాల్లోని కళాకారుల్లో ప్రతిభను వెలికి తీసే ప్రయత్నం జరగాలని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ సముద్రాల వేణుగోపాలచారి అన్నారు. సిరాజ్ అకాడమీ ఆధ్వర్యంలో బొగ్గులకుంటలోని తెలం గాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో సినీ బుల్లితెర నటీనటులకు సకల కళ పురస్కారాలు-2021 ప్రదానో త్సవం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురిని అవార్డు లతో సన్మానించారు. ఈ సందర్భంగా కళాకారులు చేసిన నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. కార్యక్రమంలో సినీ నటులు రాగిణి, డాక్టర్ పద్మిని, వేణు శ్రావణ్ గాయత్రి, భార్గవి, స్వప్న, కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.