Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
డ్రయినేజీ సమస్యలపై అధికారులు దృష్టి పెట్టాలని కార్పొరేటర్ ఇ. విజరు కుమార్ గౌడ్ అన్నారు. అంబర్ పేట డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్లోని నాలాలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని సంబంధిత సిబ్బందితో తొలగింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలాల పైన ప్రత్యేక దష్టి సారించి ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయాలని అందుకు అధికారులు దష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో అధికారులు ఏఈ కుశాల్, వర్క్ ఇన్స్పెక్టర్ రమేష్, స్థానిక బస్తీ వాసులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జాకీ బాబు, మహేష్ ముదిరాజ్, మల్లికార్జున్ యాదవ్, ధరమ్, తిరుపతి, నజరు ముదిరాజ్, నాగరాజు, రంగు ఉదరు గౌడ్, వంజరి నాగరాజు, లవంగు నాగరాజు, సంతోష్ చారి పాల్గొన్నారు.