Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
శాంతియుత ర్యాలీలు నిర్వహిస్తే అక్రమ అరెస్టులా అని కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి అన్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి తలపెట్టిన విద్యార్థి నిరుద్యోగ సైరన్ కార్యక్రమంలో నిరుద్యోగులను ర్యాలీకి రాకుండా అడ్డుకుని అక్రమ అరెస్టులు చేసి నాయకులు, కార్యకర్తలపై లాఠీ చార్జి చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం జీడిమెట్ల బస్ డిపో వద్ద సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దిష్టి బొమ్మలను దహనం చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బి.శ్రీనివాస్రెడ్డి, ఏ బ్లాక్ అధ్యక్షులు బండి శ్రీనివాస్గౌడ్, యువజన కారగ్రెస్ నాయకులు నవీన్రెడ్డి, ఐలయ్య, చాంద్పాషా, దీనేష్ వాల్మీకి, అనిత, ఆర్కెల విజరుగౌడ్, పరశురాంగౌడ్, పోషి మహేష్, బాలయ్య, టేకుల ప్రవీణ్రెడ్డి, శ్రీశైలంయాదవ్, కళాకారుడు బాల్రాజు, యువజన కాంగ్రెస్ నాయకులు వీరేష్, నవీన్, బత్తుల చిరంజీవి, సమీర్ఖాన్, షకీల్,రజాక్, నర్సింహ, బైండ్ల దయానంద్, చింతకింది సురేష్, యాదగిరి, సందగల్ల రాజశేఖర్, సిరిగల్ల బాబు పాల్గొన్నారు.