Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
హయత్ నగర్ డివిజన్ తెలంగాణ రాష్ట్ర సమితి మైనారిటీ విభాగం హయత్నగర్ డివిజన్ అధ్యక్షులుగా మహమ్మద్ రఫీక్ కమిటీలో సభ్యులుగా ప్రధాన కార్యదర్శి యూసుఫ్ , ఉపాధ్యక్షుడిగా ఖాలేద్,సెక్రెటరీలుగా రియాజ్, ఇమ్రాన్, కోశాధికారిగా ఇస్మాయిల్, మెంబర్లుగా నయీమ్, హస్సన్, షాహిద్, ఆసిఫ్, బురాన్, నిజామ్, ఆజాం, జాకెర్ షరీఫ్, మౌలానా తదితరులు నియామకం కావడం జరిగింది. నమ్మి మైనారిటీ విభాగం అధ్యక్షులుగా నియమించిన స్థానిక శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్రెడ్డి నియామకానికి సహకరించిన మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డికి రఫీక్ కతజ్ఞతలు తెలిపారు.