Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
గత రెండు రోజులుగా హయత్నగర్లో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలకు ఆనుకుని ఉన్న కాలనీ వాసులు తీవ్రంగా నీట మునిగి పోవడం తో రెవిన్యూ, జీహెఎంసీ, మాన్సూన్ టీం, విజిలెన్స్ అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యలను తీర్చేందుకు జంకుతున్నా కూడా తమ విధులతో పాటుగా ప్రజల కోసం మేమున్నాం అంటూ నీట మునిగి ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. హయత్ నగర్ పోలీసులు తమ సిబ్బందితో పాటుగా తను కూడా సేవ చేసేందుకు ముందుకు రావడం తన కర్తవ్యం అని ఇన్స్పెక్టర్ సురేందర్ గౌడ్ అన్నారు.